104 మంది ఐఎస్ఎస్ సభ్యులను హతమార్చినట్లు అధికారులు వెల్లడించారు..
- May 28, 2016
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపినట్లు టర్కీ అధికారులు చెబుతున్నారు. టర్కీలోని పలు పట్టణాల్లో శుక్రవారం రాత్రి జరిగిన వైమానిక, ఇతర దాడుల్లో 104 మంది ఐఎస్ఎస్ సభ్యులను హతమార్చినట్లు అధికారులు శనివారం వెల్లడించారు. మృతిచెందిన ఉగ్రవాదుల సంఖ్య పై స్పష్టత లేదని పేర్కొన్నారు. మొదటగా టర్కీ స్థానిక మీడియాలో ఈ వార్తలు ప్రసారం అయ్యాయి. దీంతో టర్కీ అధికారులు శుక్రవారం రాత్రి నిర్వహించిన దాడుల ఆపరేషన్ పై స్పందించారు.అమెరికాతో పాటు తమ సేనలు యుద్ధవిమానాల ద్వారా, వైమానిక, భూభాగ విభాగాల సైన్యం బాంబు దాడులు, కాల్పులు జరిపిందని అధికారులు తెలిపారు. ఉగ్రకార్యకలాపాలకు ప్రధాన కేంద్రాలుగా వినియోగిస్తు ఏడు పెద్ద భవంతులను ధ్వంసం చేశారు. ఇటీవల సిరియా సరిహద్దు ప్రాంతాల్లోనూ 21 మంది చనిపోవడంతో పాటు 12 మందికి పైగా గాయపడ్డారు
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









