మరో విదేశీ ఎయిర్లైన్స్ భారత్కు
- May 28, 2016
సింగపూర్కు చెందిన బడ్జెట్ ఎయిర్లైన్స్ సంస్థ స్కూట్ భారత్లో తమ సేవలను ప్రారంభించింది. సింగపూర్ నుంచి చెన్నై, అమృత్సర్లకు రెండు విమానసర్వీసులను నేటి నుంచి మొదలుపెట్టింది. ఈ ఏడాది అక్టోబర్ నాటికి జైపూర్కు కూడా తమ సేవలను విస్తరించనున్నట్లు స్కూట్ ప్రకటించింది.
ఇందులో భాగంగా చెన్నైకు ప్రతిరోజూ 335 సీట్ల కెపాసిటీ కలిగిన బోయింగ్ విమాన సర్వీసును నడపనుంది. సింగపూర్- అమృతసర్ మధ్య 375 సీట్ల కెపాసిటీ కల్గిన బీ787-900 విమానం వారానికి మూడు సార్లు నడవనుంది. జులై 2 నుంచి అమృతసర్కు వారానికి నాలుగుసార్లు విమానసర్వీసులను అందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు స్కూట్ పేర్కొంది.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









