ముగ్గురు చొరబాటుదారులు అరెస్ట్..ఖత్ స్వాధీనం
- December 31, 2023
మస్కట్: ధోఫర్ గవర్నరేట్లో భారీ మొత్తంలో కత్ డ్రగ్తో ముగ్గురు చొరబాటుదారులను రాయల్ ఒమన్ పోలీసులు అరెస్టు చేశారు. “ధోఫర్ గవర్నరేట్లోని కోస్ట్ గార్డ్ పోలీసులు పెద్ద మొత్తంలో ఖత్ (డ్రగ్) కలిగి ఉన్న అరబ్ జాతీయతకు చెందిన ముగ్గురు చొరబాటుదారులతో ప్రయాణిస్తున్న పడవను స్వాధీనం చేసుకున్నారు. వారిపై చట్టపరమైన చర్యలు ప్రారంభించబడ్డాయి. ” అని పేర్కొంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..