ముగ్గురు చొరబాటుదారులు అరెస్ట్..ఖత్ స్వాధీనం
- December 31, 2023
మస్కట్: ధోఫర్ గవర్నరేట్లో భారీ మొత్తంలో కత్ డ్రగ్తో ముగ్గురు చొరబాటుదారులను రాయల్ ఒమన్ పోలీసులు అరెస్టు చేశారు. “ధోఫర్ గవర్నరేట్లోని కోస్ట్ గార్డ్ పోలీసులు పెద్ద మొత్తంలో ఖత్ (డ్రగ్) కలిగి ఉన్న అరబ్ జాతీయతకు చెందిన ముగ్గురు చొరబాటుదారులతో ప్రయాణిస్తున్న పడవను స్వాధీనం చేసుకున్నారు. వారిపై చట్టపరమైన చర్యలు ప్రారంభించబడ్డాయి. ” అని పేర్కొంది.
తాజా వార్తలు
- యూరప్ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్కు బదులుగా యూజర్నేమ్తో చాటింగ్
- ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- డూప్లికేట్ ఓట్ల పై TRS చీఫ్ కవిత కీలక వ్యాఖ్యలు
- ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు కీలక మార్గదర్శకాలు..
- యూఏఈలో సాధారణ పాస్పోర్ట్, వీసా సేవల నిలిపివేత మరో రోజు పొడిగింపు..
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ఒమాన్ సుల్తాన్ హైథమ్ భేటీ..
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత







