ఆ కంపెనీలకు 96,000 దిర్హాంల జరిమానా!
- January 02, 2024
యూఏఈ: 14 నిర్దిష్ట ఆర్థిక రంగాలలో పనిచేస్తున్న 20-49 మంది ఉద్యోగులతో 12,000 కంటే ఎక్కువ కంపెనీలు ఇప్పుడు 2024లో కనీసం ఒక యూఏఈ పౌరుడిని, 2025లో మరొకరిని నియమించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మేరకు మానవ వనరులు మరియు ఎమిరేటైజేషన్ మంత్రిత్వ శాఖ (మోహ్రే) ఇటీవల సంస్థలకు సర్క్యులర్ జారీ చేసింది. ఆయా కంపెనీలు తమ ఎమిరేటైజేషన్ లక్ష్యాలను త్వరగా చేరుకోవాలని మోహ్రే ఆ ప్రకటనలో సూచించింది. 2024లో నియమించబడని ప్రతి యూఏఈ పౌరుడికి Dh96,000 జరిమానాలు ఈ కంపెనీలపై విధించబడతాయని హెచ్చరించింది. 2025 లక్ష్యాలను చేరుకోవడంలో విఫలమైతే Dh108,000 జరిమానాలు విధించబడతాయని మొహ్రే స్పష్టం చేసింది. అదే సమయంలో ప్రోగ్రామ్ నుండి ప్రయోజనం పొందేందుకు ప్రైవేట్ కంపెనీలు నఫీస్(Nafis) ప్లాట్ఫారమ్లో నమోదు చేసుకోవడం చాలా కీలకం అని మంత్రిత్వ శాఖ చెప్పింది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







