రియాద్కు HQలను తరలించిన 200 సంస్థలు!
- January 02, 2024
రియాద్: సౌదీ అరేబియా రాజధాని నగరం రియాద్ కు 200 కంటే ఎక్కువ అంతర్జాతీయ కంపెనీలు తరలివచ్చాయి. ఈ సంస్థలు జనవరి 1, 2024 తర్వాత ప్రభుత్వ ఒప్పందాలను పొందాలనుకుంటే అంతర్జాతీయ కంపెనీలు తమ ప్రధాన కార్యాలయాన్ని రాజ్యానికి మార్చాలని ఆదేశాలకు లోబడి ఆయా సంస్థల తమ కార్యాలయాలను రియాద్ కు తరలించారు. గ్లోబల్ కమర్షియల్ హబ్గా రియాద్ స్థానాన్ని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకున్న ఈ విధానం ఇప్పటికే కార్పొరేట్ సంస్థల ప్రశంసలు అందుకుంటుంది. యునైటెడ్ స్టేట్స్ నుండి, నార్తర్న్ ట్రస్ట్, బెచ్టెల్, వైట్ & కేస్, జీఈ హెల్త్కేర్, పెప్సికో మరియు బేకర్ హ్యూస్ వంటి ప్రముఖ సంస్థలు తమ ప్రాంతీయ కార్యాలయాలను రియాద్ కు తరలించాయి. కార్పోరేట్ ఆదాయపు పన్నుపై 30 సంవత్సరాల మినహాయింపు, ప్రధాన కార్యాలయ కార్యకలాపాలకు సంబంధించిన విత్హోల్డింగ్ పన్ను, ప్రత్యేక తగ్గింపులు వంటి సమగ్ర మద్దతు సేవలలో ఆయా కంపెనీలకు రాయితీ ఇవ్వనున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..