అంతర్జాతీయ తెలుగు మహా సభల ప్రతినిధులకు 'రాపిడో' యాభై శాతం రాయితీ

- January 03, 2024 , by Maagulf
అంతర్జాతీయ తెలుగు మహా సభల ప్రతినిధులకు \'రాపిడో\' యాభై శాతం రాయితీ

బెంగళూరు: ఆంధ్ర సారస్వత పరిషత్  5,6,7 జనవరి 2024 న రాజమహేంద్రవరం గైట్ కళాశాల ప్రాంగణంలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ తెలుగు మహా సభల ప్రతినిధులకు"రాపిడో సంస్థ "యాభై శాతం రాయితీ( ఫిఫ్టీ పెరసెంట్) ను బైక్, టాక్సీ & ఆటోల పై ప్రకటించినట్లు పరిషత్ అధ్యక్షులు డా.గజల్ శ్రీనివాస్ తెలిపారు. తెలుగు భాష, సంస్కృతి పరిరక్షణకు రాపిడో సంస్థ తన సేవలు అందిస్తుందని, 4 జనవరి నుండి 8 జనవరి వరకు  తెలుగు మహా సభల ప్రాంగణం నకు రాజమహేంద్రవరం, పట్టణం నుండి సేవలు "AP2024" కూపన్ కోడ్ ను ఉపయోగించి సేవలు పొందవచ్చని రాపిడో రైడ్  సంస్థ స్థాపకుడు గుంటుపల్లి పవన్ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com