ఇజ్రాయెల్ ప్రకటనను తిరస్కరించిన ఒమన్
- January 05, 2024
మస్కట్: గాజా స్ట్రిప్ నుండి పాలస్తీనా జనాభా తరలింపు అంశంపై ఇజ్రాయెల్ ప్రభుత్వంలోని అధికారులు చేసిన ప్రకటనలను ఒమన్ సుల్తానేట్ తోసిపుచ్చింది. ఈ మేరకు ఒమానీ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. “ఇజ్రాయెల్ ఆక్రమించిన అన్ని భూముల నుండి వైదొలిగి, 1967 సరిహద్దులకు తిరిగి రావాలని UN తీర్మానాలలో నిర్దేశించిన ఆక్రమిత పాలస్తీనా భూభాగాలలో గాజా స్ట్రిప్ను అంతర్భాగంగా పరిగణించడంలో ఒమన్ సుల్తానేట్ తన దృఢమైన వైఖరిని ధృవీకరిస్తుంది. తూర్పు జెరూసలేం రాజధానిగా దాని అన్ని భూములపై స్వతంత్ర పాలస్తీనా రాజ్య స్థాపనకు హామీ ఇస్తుంది.’’ అందులో పేర్కొంది.
తాజా వార్తలు
- లెబనాన్ పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం...
- ఇరాన్ సంచలన నిర్ణయం
- కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
- తెలంగాణలో కొత్త ఎయిర్పోర్టులు..కేంద్రం కీలక ప్రకటన
- IPL ఆటగాళ్లకు బీసీసీఐ కొత్త రూల్స్
- ఏవియేషన్ విద్యార్థులకు అంతర్జాతీయ ఇంటర్న్షిప్ అవకాశం
- యూఏఈలో పర్యటించనున్న కేంద్ర మంత్రి జైశంకర్
- సీఎం రేవంత్ రెడ్డితో టాటా లాక్హీడ్ మార్టిన్ ఎండీ భేటీ
- కాగజ్నగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం
- అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ..స్వాగతించిన భారత్









