జెబెల్ అలీ దేవాలయానికి పోటెత్తిన భక్తులు
- January 05, 2024
దుబాయ్: జెబెల్ అలీలోని ఆలయం నూతన సంవత్సరం మొదటి రోజున 40,000 మంది భక్తులు సందర్శించారు. గత సంవత్సరంతో పోల్చితే 12,000 మంది భక్తులు ఎక్కువగా హాజరయ్యారని జెబెల్ అలీలోని హిందూ దేవాలయం దుబాయ్ జనరల్ మేనేజర్ మోహన్ నరసింహమూర్తి వెల్లడించారు. “గత సంవత్సరం మేము సుమారు 28,000 నుండి 29,000 మంది భక్తులు వచ్చారు. ఈ సంవత్సరం ఆలయానికి 10,000 నుండి 12,000 మంది అదనంగా రావడంతో భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది.’’ అని పేర్కొన్నారు. బ్యాచిలర్లు, ఫ్యామిలీ, 80 ఏళ్లు పైబడిన వ్యక్తులు, వికలాంగులు (పీఓడీలు), గర్భిణీ స్త్రీలు మరియు చంటిపిల్లల తల్లులకు ప్రత్యేకంగా క్యూలైన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉదయం నుండి సాయంత్రం వరకు గంటకు 1,800-2,000 మంది దేవాలయాన్ని సందర్శించారని వివరించారు. ప్రత్యేక రోజులలో ఎటువంటి ప్రత్యేక అర్చనలు లేదా అభిషేకాలు (ఆచారాలు) నిర్వహించబడవని, అటువంటి రోజులలో కేవలం దర్శనం (అంతర్గత దృశ్యం) మాత్రమే ప్రాధాన్యతనిస్తుందని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







