శ్రీవారి భక్తులకు అలెర్ట్..
- January 08, 2024తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారిక వెబ్సైట్ పేరును మరోసారి మారుస్తూ నిర్ణయం తీసుకున్నది. ఇప్పటి వరకు http://thirupathibalaji.ap.gov.in పేరు ఉండగా..
దాన్ని http://ttdevasthanams.ap.gov.in మార్చినట్లు అధికారులు ప్రకటించారు. ఈ మేరకు భక్తులు ఈ విషయాన్ని గమనించాలని దేవస్థానం కోరింది. వన్ ఆర్గనైజేషన్, వన్ వెబ్సైట్, వన్ మొబైల్ యాప్లో భాగంగా వెబ్సైట్ను మార్చినట్లు వివరించింది. వెబ్సైట్ ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనాలు, ఆర్జిత సేవలకు సంబంధించిన టికెట్ల వెబ్సైట్ ద్వారానే విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఇకపై నుంచి భక్తులు కొత్త వెబ్సైట్లోనే టోకెన్లను బుక్ చేసుకోవాలని కోరింది.
తాజా వార్తలు
- దుబాయ్ లో సైకిళ్లు, స్కూటర్ల కోసం మల్టీయూజ్ ట్రాక్
- సౌత్ అల్ బతినా గవర్నరేట్లో అగ్నిప్రమాదం
- కింగ్ సల్మాన్ కు వైద్య పరీక్షలు
- నకిలీ వర్క్ పర్మిట్లు సేల్..ఇద్దరు అరెస్ట్
- మారిటైమ్ సేఫ్టీ నినాదంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
- ఇరాన్ అధ్యక్షుడు రైసీహెలికాప్టర్ ప్రమాదంలో మృతి..!
- యూఏఈ ప్రయాణ వ్యాక్సిన్లు: అవసరమైన జాబ్లు, ఖర్చులు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..