కమలా పండుతో మెరిసిపోయే చర్మ సౌందర్యం.?
- January 08, 2024సీజనల్గా లభించే కమలా పండులో సి విటమిన్ అధికంగా వుంటుంది. అలాగే అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్.
ముఖ్యంగా షుగర్ పేషెంట్లకు కమలా పండు ఓ వరమే అని చెప్పాలి. షుగర్ని కంట్రోల్లో వుంచడంతో పాటూ, అధిక రక్తపోటును కూడా నియంత్రించడంలో కమలా పండు చాలా బాగా పని చేస్తుంది.
వృద్ధాప్య లక్షణాలను దరి చేరనీయకుండా చేస్తుంది కమలా పండు. కమలా పండులో వుండే విటమిన్లు శరీర ఛాయని మెరుగు పరచడంలో తోడ్పడుతాయ్.
ఈ పండును తొక్క తీసి అలాగే తినేయడంతో శరీరానికి కావల్సినంత ఫైబర్ అందుతుంది. అలాగే, తీసిన తొక్కని ఎండలో బాగా ఎండబెట్టి.. పొడి చేసి ముఖానికి రాసుకుంటే నేచురల్ ఫేస్ ప్యాక్లా పని చేస్తుంది. ముఖం కాంతివంతంగా మెరిసిపోతుంది. మెడపై వున్న నల్లని ఛారలు కూడా తొలగిపోతాయ్.
చెడు కొలెస్ర్టాల్ని తగ్గించడంలోనూ కమలా పండు శక్తివంతంగా పని చేస్తుంది. తద్వారా బరువు సమస్య కూడా తీరుతుంది.
తాజా వార్తలు
- ఖతార్ విమానయాన రంగం.. అద్భుతమైన వృద్ధి..!
- సలాలా ఆటిజం సెంటర్.. ఆటిస్టిక్ పిల్లలకు వరం..!
- కాలువల్లో చనిపోయిన చేపలు.. మున్సిపాలిటీ క్లారిటీ
- యాంటీబయాటిక్స్ నిల్..పుకార్లను నమ్మొద్దు
- 15 ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదు.. అలర్ట్ జారీ
- 'రామాయణం' షూటింగ్ సెట్ నుంచి రణబీర్ కపూర్, సాయి పల్లవి ఫోటోలు లీక్..
- ముంబైలో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు..కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం
- తిరుమలలో భక్తుల రద్దీ..దర్శనానికి 18 గంటలు
- వైసీపీ మ్యానిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్..
- ట్రంప్ తో డిబేట్ కు నేను సిద్ధం: బైడెన్