కమలా పండుతో మెరిసిపోయే చర్మ సౌందర్యం.?
- January 08, 2024
సీజనల్గా లభించే కమలా పండులో సి విటమిన్ అధికంగా వుంటుంది. అలాగే అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్.
ముఖ్యంగా షుగర్ పేషెంట్లకు కమలా పండు ఓ వరమే అని చెప్పాలి. షుగర్ని కంట్రోల్లో వుంచడంతో పాటూ, అధిక రక్తపోటును కూడా నియంత్రించడంలో కమలా పండు చాలా బాగా పని చేస్తుంది.
వృద్ధాప్య లక్షణాలను దరి చేరనీయకుండా చేస్తుంది కమలా పండు. కమలా పండులో వుండే విటమిన్లు శరీర ఛాయని మెరుగు పరచడంలో తోడ్పడుతాయ్.
ఈ పండును తొక్క తీసి అలాగే తినేయడంతో శరీరానికి కావల్సినంత ఫైబర్ అందుతుంది. అలాగే, తీసిన తొక్కని ఎండలో బాగా ఎండబెట్టి.. పొడి చేసి ముఖానికి రాసుకుంటే నేచురల్ ఫేస్ ప్యాక్లా పని చేస్తుంది. ముఖం కాంతివంతంగా మెరిసిపోతుంది. మెడపై వున్న నల్లని ఛారలు కూడా తొలగిపోతాయ్.
చెడు కొలెస్ర్టాల్ని తగ్గించడంలోనూ కమలా పండు శక్తివంతంగా పని చేస్తుంది. తద్వారా బరువు సమస్య కూడా తీరుతుంది.
తాజా వార్తలు
- లెబనాన్ పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం...
- ఇరాన్ సంచలన నిర్ణయం
- కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
- తెలంగాణలో కొత్త ఎయిర్పోర్టులు..కేంద్రం కీలక ప్రకటన
- IPL ఆటగాళ్లకు బీసీసీఐ కొత్త రూల్స్
- ఏవియేషన్ విద్యార్థులకు అంతర్జాతీయ ఇంటర్న్షిప్ అవకాశం
- యూఏఈలో పర్యటించనున్న కేంద్ర మంత్రి జైశంకర్
- సీఎం రేవంత్ రెడ్డితో టాటా లాక్హీడ్ మార్టిన్ ఎండీ భేటీ
- కాగజ్నగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం
- అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ..స్వాగతించిన భారత్









