కమలా పండుతో మెరిసిపోయే చర్మ సౌందర్యం.?
- January 08, 2024
సీజనల్గా లభించే కమలా పండులో సి విటమిన్ అధికంగా వుంటుంది. అలాగే అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్.
ముఖ్యంగా షుగర్ పేషెంట్లకు కమలా పండు ఓ వరమే అని చెప్పాలి. షుగర్ని కంట్రోల్లో వుంచడంతో పాటూ, అధిక రక్తపోటును కూడా నియంత్రించడంలో కమలా పండు చాలా బాగా పని చేస్తుంది.
వృద్ధాప్య లక్షణాలను దరి చేరనీయకుండా చేస్తుంది కమలా పండు. కమలా పండులో వుండే విటమిన్లు శరీర ఛాయని మెరుగు పరచడంలో తోడ్పడుతాయ్.
ఈ పండును తొక్క తీసి అలాగే తినేయడంతో శరీరానికి కావల్సినంత ఫైబర్ అందుతుంది. అలాగే, తీసిన తొక్కని ఎండలో బాగా ఎండబెట్టి.. పొడి చేసి ముఖానికి రాసుకుంటే నేచురల్ ఫేస్ ప్యాక్లా పని చేస్తుంది. ముఖం కాంతివంతంగా మెరిసిపోతుంది. మెడపై వున్న నల్లని ఛారలు కూడా తొలగిపోతాయ్.
చెడు కొలెస్ర్టాల్ని తగ్గించడంలోనూ కమలా పండు శక్తివంతంగా పని చేస్తుంది. తద్వారా బరువు సమస్య కూడా తీరుతుంది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!