నలుగురు ప్రవాసులు అరెస్ట్
- January 10, 2024
కువైట్: మద్యం వ్యాపారం చేస్తున్నారనే ఆరోపణలతో నలుగురు ప్రవాసులను అరెస్టు చేశారు. 805 స్థానిక మద్యం బాటిళ్లను విక్రయానికి సిద్ధంగా ఉంచినట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. వారిపై అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి వీలుగా స్వాధీనం చేసుకున్న వస్తువులతో పాటు వాటిని సంబంధిత అధికారులకు అప్పగించినట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..