కొండా కోనల్లో హంగామా చేసిన టాలీవుడ్ స్టార్స్
- May 30, 2016
టాలీవుడ్ నటులు రానా దగ్గుబాటి, రవితేజ, మంచు లక్ష్మి తదితరులు తమిళనాడు నీలగిరి కొండలకు సమీపంలోని కూనూర్లో సరదాగా గడిపారట. రానా తన ఫేస్బుక్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని తెలుపుతూ కొండల్లో విహరిస్తూ దిగిన ఫొటోలను పోస్ట్ చేశారు. కుటుంబం స్నేహితులతో విహారయాత్రకు కూనూర్కు వెళ్లామని.. తిరిగి వేడి ప్రదేశానికి వచ్చేశామని తెలిపారు. కొండల్ని మిస్ అవుతున్నా.. కానీ లవ్ మై రాక్స్ అని రానా పోస్ట్ చేశారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









