జనవరి 19న దోహా మెట్రో స్పెషల్ టైమింగ్స్
- January 18, 2024
దోహా: శు జనవరి 19న AFC ఆసియా కప్ మ్యాచ్లకు అనుగుణంగా దోహా మెట్రో , లుసైల్ ట్రామ్ ఉదయం 10 గంటలకు తన సేవలను ప్రారంభించనున్నాయి. ఈ మేరకు దాని అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్లో ప్రకటించారు. ఆపరేటింగ్ గంటలు జనవరి 19న మాత్రమే వర్తిస్తాయని పేర్కొంది. ఎడ్యుకేషన్ సిటీ స్టేడియంలో మధ్యాహ్నం 2:30 గంటలకు ఇరాక్ - జపాన్ మధ్య మ్యాచ్తో ప్రారంభమయ్యే మూడు మ్యాచ్లు శుక్రవారం జరుగనున్నాయి. టిక్కెట్దారులు మ్యాచ్ రోజులలో ఉచిత దోహా మెట్రో డే పాస్కు అర్హులు అవుతారు. అభిమానులు తమ రోజు పాస్ను ఏ స్టేషన్లోనైనా సేకరించి, దోహా చుట్టూ ఒక రోజు ఉపయోగించవచ్చని తెలిపింది.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- లెబనాన్ పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం...
- ఇరాన్ సంచలన నిర్ణయం
- కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
- తెలంగాణలో కొత్త ఎయిర్పోర్టులు..కేంద్రం కీలక ప్రకటన
- IPL ఆటగాళ్లకు బీసీసీఐ కొత్త రూల్స్
- ఏవియేషన్ విద్యార్థులకు అంతర్జాతీయ ఇంటర్న్షిప్ అవకాశం
- యూఏఈలో పర్యటించనున్న కేంద్ర మంత్రి జైశంకర్
- సీఎం రేవంత్ రెడ్డితో టాటా లాక్హీడ్ మార్టిన్ ఎండీ భేటీ
- కాగజ్నగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం
- అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ..స్వాగతించిన భారత్









