ప్రధాన రహదారిపై అక్రమంగా డ్రిఫ్ట్. వెహికల్ సీజ్
- January 22, 2024
దోహా: ఖతార్లోని పబ్లిక్ రోడ్డులో నిర్లక్ష్యంగా వాహనాలను వదిలేయడం పెరుగుతున్నట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ వెల్లడించింది. తాజాగా అలా వదిలేసి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి ప్రమాదానికి కారణమైన వ్యక్తిని, అతని వాహనాన్ని సీజ్ చేశారు. ప్రమాదం తర్వాత అతను సంఘటన స్థలం నుండి పారిపోయాడు. వాహనం మరియు డ్రైవర్ రెండింటినీ ట్రాక్ చేసి, పట్టుకుని, ఆపై పబ్లిక్ ప్రాసిక్యూషన్కు పంపినట్లు పేర్కొంది. నిర్లక్ష్యపు డ్రైవర్పై వచ్చిన ఆరోపణల కారణంగా వాహనాన్ని జప్తు చేయాలని కోర్టు తీర్పు ఇచ్చింది. మంత్రిత్వ శాఖ విడుదల చేసిన వీడియోలో స్వాధీనం చేసుకున్న వాహనం ష్రెడర్లో వేయాడాన్ని చూపించారు. ట్రాఫిక్ చట్టం రోడ్డుపై నిర్లక్ష్యంగా, జాగ్రత్త లేకుండా వాహనం నడపడం నిషేధించిందని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది అటువంటి ఉల్లంఘనలకు జరిమానాలో ఒక నెల కంటే తక్కువ కాకుండా.. మూడు సంవత్సరాలకు మించని జైలు శిక్షతోపాటు పది వేల రియాల్స్ కంటే తక్కువ, యాభై వేల రియాల్స్ కంటే ఎక్కువ జరిమానా లేదా ఈ రెండు జరిమానాలు విధించే అవకాశం ఉందని హెచ్చిరంచింది.
తాజా వార్తలు
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!







