ప్రధాన రహదారిపై అక్రమంగా డ్రిఫ్ట్. వెహికల్ సీజ్
- January 22, 2024
దోహా: ఖతార్లోని పబ్లిక్ రోడ్డులో నిర్లక్ష్యంగా వాహనాలను వదిలేయడం పెరుగుతున్నట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ వెల్లడించింది. తాజాగా అలా వదిలేసి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి ప్రమాదానికి కారణమైన వ్యక్తిని, అతని వాహనాన్ని సీజ్ చేశారు. ప్రమాదం తర్వాత అతను సంఘటన స్థలం నుండి పారిపోయాడు. వాహనం మరియు డ్రైవర్ రెండింటినీ ట్రాక్ చేసి, పట్టుకుని, ఆపై పబ్లిక్ ప్రాసిక్యూషన్కు పంపినట్లు పేర్కొంది. నిర్లక్ష్యపు డ్రైవర్పై వచ్చిన ఆరోపణల కారణంగా వాహనాన్ని జప్తు చేయాలని కోర్టు తీర్పు ఇచ్చింది. మంత్రిత్వ శాఖ విడుదల చేసిన వీడియోలో స్వాధీనం చేసుకున్న వాహనం ష్రెడర్లో వేయాడాన్ని చూపించారు. ట్రాఫిక్ చట్టం రోడ్డుపై నిర్లక్ష్యంగా, జాగ్రత్త లేకుండా వాహనం నడపడం నిషేధించిందని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది అటువంటి ఉల్లంఘనలకు జరిమానాలో ఒక నెల కంటే తక్కువ కాకుండా.. మూడు సంవత్సరాలకు మించని జైలు శిక్షతోపాటు పది వేల రియాల్స్ కంటే తక్కువ, యాభై వేల రియాల్స్ కంటే ఎక్కువ జరిమానా లేదా ఈ రెండు జరిమానాలు విధించే అవకాశం ఉందని హెచ్చిరంచింది.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









