తెరాస అభ్యర్థులు నామినేషన్ దాఖలు..
- May 31, 2016
తెలంగాణ రాష్ట్రం నుంచి తెరాసరాజ్యసభ అభ్యర్థులుగా డి.శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మీకాంతారావు మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు ఈటల రాజేందర్, మహేందర్రెడ్డి, తలసాని శ్రీనివాస్యాదవ్, జోగు రామన్న, పద్మారావు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. తెరాస అభ్యర్థులకు మద్దతుగా నామినేషన్ కార్యక్రమంలో ఎంఐఎం ఎమ్మెల్యేలు పాల్గొన్నారు
తాజా వార్తలు
- క్షతగాత్రులను పరామర్శించిన యుఏఈ అధ్యక్షుడు
- దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!
- డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యవసర హెచ్చరిక వస్తే?
- ఇరాన్ దురాక్రమణ..బహ్రెయిన్కు నాటో మద్దతు..!!
- గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు నేపథ్యంలో TGWWC–ఒమాన్ శాఖ అత్యవసర సమావేశం
- నేషనల్ వాటర్ కంట్రోల్ సెంట్రల్ ను సందర్శించిన పీఎం..!!
- ఆఫ్రికన్, మధ్య ఆసియా దేశాలతో ఒమన్ చర్చలు..!!
- రియాద్, జెడ్డా నుండి దుబాయ్ కు ఫ్లైట్స్ పునరుద్ధరణ..!!
- దుబాయ్ లో పబ్లిక్ సేఫ్టీపై కొత్త చట్టం..Dh2 మిలియన్ల ఫైన్..!!









