తెరాస అభ్యర్థులు నామినేషన్ దాఖలు..
- May 31, 2016
తెలంగాణ రాష్ట్రం నుంచి తెరాసరాజ్యసభ అభ్యర్థులుగా డి.శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మీకాంతారావు మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు ఈటల రాజేందర్, మహేందర్రెడ్డి, తలసాని శ్రీనివాస్యాదవ్, జోగు రామన్న, పద్మారావు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. తెరాస అభ్యర్థులకు మద్దతుగా నామినేషన్ కార్యక్రమంలో ఎంఐఎం ఎమ్మెల్యేలు పాల్గొన్నారు
తాజా వార్తలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!









