తెరాస అభ్యర్థులు నామినేషన్ దాఖలు..
- May 31, 2016
తెలంగాణ రాష్ట్రం నుంచి తెరాసరాజ్యసభ అభ్యర్థులుగా డి.శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మీకాంతారావు మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు ఈటల రాజేందర్, మహేందర్రెడ్డి, తలసాని శ్రీనివాస్యాదవ్, జోగు రామన్న, పద్మారావు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. తెరాస అభ్యర్థులకు మద్దతుగా నామినేషన్ కార్యక్రమంలో ఎంఐఎం ఎమ్మెల్యేలు పాల్గొన్నారు
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







