తెరాస అభ్యర్థులు నామినేషన్‌ దాఖలు..

- May 31, 2016 , by Maagulf
తెరాస అభ్యర్థులు నామినేషన్‌ దాఖలు..

తెలంగాణ రాష్ట్రం నుంచి తెరాసరాజ్యసభ అభ్యర్థులుగా డి.శ్రీనివాస్‌, కెప్టెన్‌ లక్ష్మీకాంతారావు మంగళవారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు ఈటల రాజేందర్‌, మహేందర్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, జోగు రామన్న, పద్మారావు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. తెరాస అభ్యర్థులకు మద్దతుగా నామినేషన్‌ కార్యక్రమంలో ఎంఐఎం ఎమ్మెల్యేలు పాల్గొన్నారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com