బంగారం దిగుమతి సుంకం భారీగా పెంపు..!
- January 23, 2024
న్యూ ఢిల్లీ: బంగారం, వెండి నాణాలపై కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకం 11 నుంచి 15 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నది.పెంచిన దిగుమతి సుంకం సోమవారం (2024 జనవరి 22) నుంచి అమల్లోకి వచ్చింది.
కేంద్ర ప్రభుత్వ సంస్థ కేంద్ర పరోక్ష పన్నులు, సుంకాల బోర్డు (CBIC) జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం బంగారం, వెండి దిగుమతులపై 10 శాతం బేసిక్ కస్టమ్ డ్యూటీ (BCD), ఐదు శాతం వ్యవసాయ మౌలిక వసతుల అభివృద్ధి సెస్ (AIDC)గా నిర్ణయించింది. సోషల్ వెల్ఫేర్ సర్ చార్జీ నుంచి మినహాయింపు ఇవ్వనున్నది. బంగారం, వెండి ఆభరణాల్లో వినియోగించే హుక్, పిన్, స్క్రూ వంటి చిన్న భాగాలు సోషల్ వెల్ఫేర్ సర్ చార్జీ కిందకు వస్తాయి.
తాజా వార్తలు
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!







