బంగారం దిగుమతి సుంకం భారీగా పెంపు..!
- January 23, 2024
న్యూ ఢిల్లీ: బంగారం, వెండి నాణాలపై కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకం 11 నుంచి 15 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నది.పెంచిన దిగుమతి సుంకం సోమవారం (2024 జనవరి 22) నుంచి అమల్లోకి వచ్చింది.
కేంద్ర ప్రభుత్వ సంస్థ కేంద్ర పరోక్ష పన్నులు, సుంకాల బోర్డు (CBIC) జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం బంగారం, వెండి దిగుమతులపై 10 శాతం బేసిక్ కస్టమ్ డ్యూటీ (BCD), ఐదు శాతం వ్యవసాయ మౌలిక వసతుల అభివృద్ధి సెస్ (AIDC)గా నిర్ణయించింది. సోషల్ వెల్ఫేర్ సర్ చార్జీ నుంచి మినహాయింపు ఇవ్వనున్నది. బంగారం, వెండి ఆభరణాల్లో వినియోగించే హుక్, పిన్, స్క్రూ వంటి చిన్న భాగాలు సోషల్ వెల్ఫేర్ సర్ చార్జీ కిందకు వస్తాయి.
తాజా వార్తలు
- ఏవియేషన్ విద్యార్థులకు అంతర్జాతీయ ఇంటర్న్షిప్ అవకాశం
- యూఏఈలో పర్యటించనున్న కేంద్ర మంత్రి జైశంకర్
- సీఎం రేవంత్ రెడ్డితో టాటా లాక్హీడ్ మార్టిన్ ఎండీ భేటీ
- కాగజ్నగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం
- అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ..స్వాగతించిన భారత్
- పిల్లలను కొట్టొద్దు..పేరెంట్స్ కు దుబాయ్ పోలీసులు సలహా..!!
- 24వేల రవాణా సంస్థలను హెచ్చరించిన TGA..!!
- టూర్ ఆఫ్ ఫ్లాండర్స్ సైక్లిస్టులకు జరిమానాలు..!!
- వదంతులను నమ్మొద్దు..ప్రజలకు క్యాబినెట్ విజ్ఞప్తి..!!
- ఖతార్ లో విద్యాసంస్థల సెలవులు పొడిగింపు..!!









