చైనా అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన అమీర్
- January 25, 2024
దోహా: చైనాలోని యునాన్ ప్రావిన్స్ను తాకిన కొండచరియలు విరిగిపడిన ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని అమీర్ హెచ్హెచ్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీ ఆకాంక్షించారు. ఈ మేరకు పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అధ్యక్షుడు హెచ్ఇ జి జిన్పింగ్కు సంతాపాన్ని తెలియజేసారు.
తాజా వార్తలు
- యూఏఈలో పర్యటించనున్న కేంద్ర మంత్రి జైశంకర్
- సీఎం రేవంత్ రెడ్డితో టాటా లాక్హీడ్ మార్టిన్ ఎండీ భేటీ
- కాగజ్నగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం
- అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ..స్వాగతించిన భారత్
- పిల్లలను కొట్టొద్దు..పేరెంట్స్ కు దుబాయ్ పోలీసులు సలహా..!!
- 24వేల రవాణా సంస్థలను హెచ్చరించిన TGA..!!
- టూర్ ఆఫ్ ఫ్లాండర్స్ సైక్లిస్టులకు జరిమానాలు..!!
- వదంతులను నమ్మొద్దు..ప్రజలకు క్యాబినెట్ విజ్ఞప్తి..!!
- ఖతార్ లో విద్యాసంస్థల సెలవులు పొడిగింపు..!!
- ప్రాంతీయ పరిణామాలపై కువైట్, ఒమన్ చర్చలు..!!









