భారత రాష్ట్రపతికి అభినందనల తెలిపిన HM సుల్తాన్
- January 26, 2024
మస్కట్: భారతదేశ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అధ్యక్షురాలు ద్రౌపది ముర్ముకి హిస్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఓ కేబుల్ ని పంపినట్లు సుల్తాన్ కార్యాలయం వెల్లడించింది. హిజ్ మెజెస్టి ది సుల్తాన్ అధ్యక్షుడు ముర్ముకు తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశ ప్రజలు మరింత పురోగతి, శ్రేయస్సు పొందాలని ఆయన ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- సెయింట్ లూయిస్ ఫుడ్ బ్యాంక్లో ‘NATS’ సేవలు
- మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆర్ఓపి హెచ్చరిక..!!
- Metrash ద్వారా రెసిడెన్స్ పర్మిట్ పునరుద్ధరించే విధానం..!!
- డ్రోన్ దాడిలో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించిన ఆర్థిక మంత్రి..!!
- భారీ బడ్జెట్ తో స్మార్ట్ క్లాస్రూమ్ ప్రాజెక్ట్ ను ప్రారంభించిన ISB..!!
- అరఫా డే, ఈద్ అల్ అదా..లాంగెస్ట్ పబ్లిక్ హాలీడే..!!
- సౌదీ అరేబియాలో పలు ప్రాంతాలలో భారీ వర్షాలు..!!
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..









