భారత రాష్ట్రపతికి అభినందనల తెలిపిన HM సుల్తాన్
- January 26, 2024
మస్కట్: భారతదేశ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అధ్యక్షురాలు ద్రౌపది ముర్ముకి హిస్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఓ కేబుల్ ని పంపినట్లు సుల్తాన్ కార్యాలయం వెల్లడించింది. హిజ్ మెజెస్టి ది సుల్తాన్ అధ్యక్షుడు ముర్ముకు తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశ ప్రజలు మరింత పురోగతి, శ్రేయస్సు పొందాలని ఆయన ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..
- హైదరాబాద్ హీరోస్కు రగ్బీ ప్రీమియర్ లీగ్ టైటిల్..విజేతలకు ట్రోఫీ అందించిన సీఎం రేవంత్
- ఫ్రాన్స్లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక
- AIతో పార్కు డిజైన్ చేస్తే Dh200,000 బహుమతి..
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!







