భారత రాష్ట్రపతికి అభినందనల తెలిపిన HM సుల్తాన్
- January 26, 2024
మస్కట్: భారతదేశ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అధ్యక్షురాలు ద్రౌపది ముర్ముకి హిస్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఓ కేబుల్ ని పంపినట్లు సుల్తాన్ కార్యాలయం వెల్లడించింది. హిజ్ మెజెస్టి ది సుల్తాన్ అధ్యక్షుడు ముర్ముకు తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశ ప్రజలు మరింత పురోగతి, శ్రేయస్సు పొందాలని ఆయన ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







