అంతర్జాతీయ న్యాయస్థానం తీర్మానాలను స్వాగతించిన ఒమన్
- January 27, 2024
మస్కట్: ఇజ్రాయెల్ ఆక్రమిత రాజ్యానికి వ్యతిరేకంగా రిపబ్లిక్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా దాఖలు చేసిన వ్యాజ్యానికి సంబంధించి హేగ్లోని అంతర్జాతీయ న్యాయస్థానం (ICJ) తీర్మానాలను ఒమన్ సుల్తానేట్ స్వాగతించింది. ఈ మేరకు ఒమన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. గాజా స్ట్రిప్ మరియు మిగిలిన ఆక్రమిత పాలస్తీనా భూభాగాలపై ఇజ్రాయెల్ దురాక్రమణలను తక్షణమే ఆపవలసిన అవసరాన్ని తెలిపిందన్నారు. గాజాపై విధించిన ముట్టడిని ఎత్తివేయాల్సిన అవసరాన్ని కూడా ఇది చెప్పిందని పేర్కొంది. పాలస్తీనా ప్రజలకు వ్యతిరేకంగా సైనిక కార్యకలాపాలు, మారణహోమ చర్యలను నిలిపివేయడానికి ఇజ్రాయెల్ ను నియంత్రించాలని అంతర్జాతీయ సమాజానికి ఒమన్ పిలుపునిచ్చింది. మానవ హక్కులు మరియు న్యాయం , న్యాయస్థానం ముందు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేసిన రిపబ్లిక్ ఆఫ్ దక్షిణాఫ్రికాకు ఒమన్ కృతజ్ఞతలు తెలియజేసింది.
తాజా వార్తలు
- యూఏఈలో పర్యటించనున్న కేంద్ర మంత్రి జైశంకర్
- సీఎం రేవంత్ రెడ్డితో టాటా లాక్హీడ్ మార్టిన్ ఎండీ భేటీ
- కాగజ్నగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం
- అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ..స్వాగతించిన భారత్
- పిల్లలను కొట్టొద్దు..పేరెంట్స్ కు దుబాయ్ పోలీసులు సలహా..!!
- 24వేల రవాణా సంస్థలను హెచ్చరించిన TGA..!!
- టూర్ ఆఫ్ ఫ్లాండర్స్ సైక్లిస్టులకు జరిమానాలు..!!
- వదంతులను నమ్మొద్దు..ప్రజలకు క్యాబినెట్ విజ్ఞప్తి..!!
- ఖతార్ లో విద్యాసంస్థల సెలవులు పొడిగింపు..!!
- ప్రాంతీయ పరిణామాలపై కువైట్, ఒమన్ చర్చలు..!!









