సెన్సార్ పనులు పూర్తిచేసుకున్న 'ఒక్క అమ్మాయి తప్ప'
- May 31, 2016
సందీప్ కిషన్, నిత్యా మేనన్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం 'ఒక్క అమ్మాయి తప్ప'. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు నుంచి 'యూ' సర్టిఫికెట్ లభించినట్లు హీరో సందీప్ కిషన్ సోషల్మీడియా ద్వారా తెలిపారు.
ఈ సందర్భంగా సరికొత్త పోస్టర్ను అభిమానులతో పంచుకున్నారు. పాఠశాలలు పునఃప్రారంభమయ్యే ముందు.. వేసవి చివరిలో వచ్చే చిత్రమని ట్వీట్ చేశారు. రాజసింహ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి అంజిరెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మిక్కీ జె. మేయర్ సంగీతం సమకూర్చారు.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు







