సెన్సార్ పనులు పూర్తిచేసుకున్న 'ఒక్క అమ్మాయి తప్ప'
- May 31, 2016
సందీప్ కిషన్, నిత్యా మేనన్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం 'ఒక్క అమ్మాయి తప్ప'. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు నుంచి 'యూ' సర్టిఫికెట్ లభించినట్లు హీరో సందీప్ కిషన్ సోషల్మీడియా ద్వారా తెలిపారు.
ఈ సందర్భంగా సరికొత్త పోస్టర్ను అభిమానులతో పంచుకున్నారు. పాఠశాలలు పునఃప్రారంభమయ్యే ముందు.. వేసవి చివరిలో వచ్చే చిత్రమని ట్వీట్ చేశారు. రాజసింహ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి అంజిరెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మిక్కీ జె. మేయర్ సంగీతం సమకూర్చారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









