ఢిల్లీలోని కల్కాజీ మందిర్లో ప్రమాదం.. ఒకరు దుర్మరణం
- January 28, 2024
న్యూ ఢిల్లీ: ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. వందల ఏళ్ల చరిత్ర కలిగిన కల్కాజీ మందర్ (కాళికా దేవి మందిరం)లో నిన్న రాత్రి జాగరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ క్రమంలో భక్తులు ప్రొగ్రాంకు పెద్దఎత్తున హాజరయ్యారు. మరోవైపు జాగరణ కార్యక్రమం కొనసాగుతుండగానే అక్కడ ఏర్పాటు చేసిన స్టేజీ ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో ఆందోళనకు గురైన భక్తులు అక్కడి నంచి పరుగులు తీశారు. ఈ నేపథ్యంలో అక్కడ తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 17 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే, ఎలాంటి అనుమతులు లేకుండానే నిర్వాహకులు జాగరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- యూఏఈలో పర్యటించనున్న కేంద్ర మంత్రి జైశంకర్
- సీఎం రేవంత్ రెడ్డితో టాటా లాక్హీడ్ మార్టిన్ ఎండీ భేటీ
- కాగజ్నగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం
- అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ..స్వాగతించిన భారత్
- పిల్లలను కొట్టొద్దు..పేరెంట్స్ కు దుబాయ్ పోలీసులు సలహా..!!
- 24వేల రవాణా సంస్థలను హెచ్చరించిన TGA..!!
- టూర్ ఆఫ్ ఫ్లాండర్స్ సైక్లిస్టులకు జరిమానాలు..!!
- వదంతులను నమ్మొద్దు..ప్రజలకు క్యాబినెట్ విజ్ఞప్తి..!!
- ఖతార్ లో విద్యాసంస్థల సెలవులు పొడిగింపు..!!
- ప్రాంతీయ పరిణామాలపై కువైట్, ఒమన్ చర్చలు..!!









