భారతదేశానికి ఫ్రీక్వెన్సీని తగ్గించిన ఒమన్ ఎయిర్!
- January 30, 2024
యూఏఈ: ఆర్థిక పనితీరును మెరుగుపరిచే ప్రణాళికలో భాగంగా ఒమన్ జాతీయ క్యారియర్ భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్ మరియు శ్రీలంకలకు విమాన ఫ్రీక్వెన్సీలను సవరించింది. ఇస్లామాబాద్, లాహోర్, కొలంబో మరియు చిట్టగాంగ్లకు తమ కార్యకలాపాలను రద్దు చేసినట్లు ఒమన్ ఎయిర్ తెలిపింది. అయితే పాకిస్తాన్ నగరమైన సియాల్కోట్ను తన నెట్వర్క్లో చేర్చుకున్నట్లు తెలిపింది. భారతీయ మార్గంలో లక్నో, తిరువనంతపురం అనే రెండు ప్రస్తుత గమ్యస్థానాలకు సామర్థ్యాన్ని పెంచుతూ, నిర్దిష్ట మార్కెట్లకు ఫ్రీక్వెన్సీలను కూడా తగ్గించినట్లు వెల్లడించింది. నవంబర్ 2023లో ఒమన్ యొక్క సలామ్ ఎయిర్ హైదరాబాద్, కాలికట్, జైపూర్, త్రివేండ్రం మరియు లక్నో ఐదు కీలక భారతీయ నగరాలకు విమానాలను తిరిగి ప్రారంభించినట్లు ప్రకటించింది. భారతదేశానికి విమాన హక్కుల కేటాయింపుల పరిమితి కారణంగా విమానాలు నిలిపివేసినట్లు వెల్లడించింది.
తాజా వార్తలు
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..
- హైదరాబాద్ హీరోస్కు రగ్బీ ప్రీమియర్ లీగ్ టైటిల్..విజేతలకు ట్రోఫీ అందించిన సీఎం రేవంత్
- ఫ్రాన్స్లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక
- AIతో పార్కు డిజైన్ చేస్తే Dh200,000 బహుమతి..
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!







