భారతదేశానికి ఫ్రీక్వెన్సీని తగ్గించిన ఒమన్ ఎయిర్!
- January 30, 2024
యూఏఈ: ఆర్థిక పనితీరును మెరుగుపరిచే ప్రణాళికలో భాగంగా ఒమన్ జాతీయ క్యారియర్ భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్ మరియు శ్రీలంకలకు విమాన ఫ్రీక్వెన్సీలను సవరించింది. ఇస్లామాబాద్, లాహోర్, కొలంబో మరియు చిట్టగాంగ్లకు తమ కార్యకలాపాలను రద్దు చేసినట్లు ఒమన్ ఎయిర్ తెలిపింది. అయితే పాకిస్తాన్ నగరమైన సియాల్కోట్ను తన నెట్వర్క్లో చేర్చుకున్నట్లు తెలిపింది. భారతీయ మార్గంలో లక్నో, తిరువనంతపురం అనే రెండు ప్రస్తుత గమ్యస్థానాలకు సామర్థ్యాన్ని పెంచుతూ, నిర్దిష్ట మార్కెట్లకు ఫ్రీక్వెన్సీలను కూడా తగ్గించినట్లు వెల్లడించింది. నవంబర్ 2023లో ఒమన్ యొక్క సలామ్ ఎయిర్ హైదరాబాద్, కాలికట్, జైపూర్, త్రివేండ్రం మరియు లక్నో ఐదు కీలక భారతీయ నగరాలకు విమానాలను తిరిగి ప్రారంభించినట్లు ప్రకటించింది. భారతదేశానికి విమాన హక్కుల కేటాయింపుల పరిమితి కారణంగా విమానాలు నిలిపివేసినట్లు వెల్లడించింది.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







