కౌలాలంపూర్ సిటీ సెంటర్ లో బతుకమ్మ ఆట పాటలు
- January 30, 2024
కౌలాలంపూర్: 75వ భారత గణతంత్ర దినోత్సవం లో భాగంగా హై కమిషనర్ అఫ్ ఇండియా బి.ఎన్ రెడ్డి కౌలాలంపూర్ సిటీ సెంటర్ లో విందును ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మలేషియా ఫైనాన్స్ మినిస్టర్ దాతుశ్రీ అమిర్ హాంజా, డిప్యూటీ మినిస్టర్ ఆఫ్ యూనిటీ సరస్వతి కందస్వామి, కుల సేకరేన్ డిప్యూటీ మినిస్టర్ ఇన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్,ఫెడరల్ మాజీ డిప్యూటీ మినిస్టర్ దాతో లోగ బాల మోహన్ మరియు ఇతర సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇందులో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమంలో వివిధ రాష్ట్రాల కు సంబంధించిన పండుగల విశిష్టతను వివరిస్తూ అలాగే తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ ఆట పాటలు ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

తాజా వార్తలు
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..
- హైదరాబాద్ హీరోస్కు రగ్బీ ప్రీమియర్ లీగ్ టైటిల్..విజేతలకు ట్రోఫీ అందించిన సీఎం రేవంత్
- ఫ్రాన్స్లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక
- AIతో పార్కు డిజైన్ చేస్తే Dh200,000 బహుమతి..
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!







