పారిశ్రామిక ప్రదేశాలలో సివిల్ డిఫెన్స్ తనిఖీలు
- February 01, 2024
బహ్రెయిన్: పారిశ్రామిక రంగాలలో ప్రజల భద్రత, నివారణ చర్యలను పెంపొందించడానికి వీలుగా సివిల్ డిఫెన్స్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ యొక్క రక్షణ - భద్రత విభాగం కీలకమైన తనిఖీ ప్రణాళికను అమలు చేయడం ప్రారంభించింది. కఠినమైన భద్రతా ప్రోటోకాల్లకు కట్టుబడి ఉండే లక్ష్యంతో రసాయన కార్యకలాపాలలో ఉన్న పారిశ్రామిక కంపెనీలపై దృష్టి పెట్టింది. తనిఖీల సందర్భంగా డిపార్ట్మెంట్ ప్రజా భద్రతా, నివారణ చర్యలను నిశితంగా సమీక్షించింది. ప్రమాదకర పదార్థాలను నిర్వహించడానికి, వాటి స్వభావం, లక్షణాలు మరియు వచ్చే ప్రమాదాలను పరిగణనలోకి తీసుకునే ప్రమాణాల అమలుపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. భద్రతా పరికరాలు, అలారం వ్యవస్థలు, అలాగే తగినంత అగ్నిమాపక వ్యవస్థలు మరియు పరికరాల ఉనికిని కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా పారిశ్రామిక ప్రదేశాలలో తగిన ప్రమాణాలను పాటించాల్సి ఆవశ్యకతను అధికారులు తెలియజేశారు.
తాజా వార్తలు
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు
- బిదియాలోని అల్ వాసిల్ పోర్ట్ అభివృద్ధికి ఒప్పందం..!!
- నేషనల్ ఎమర్జెన్సీ అలెర్ట్ సౌండ్స్ తో ఆటలు వద్దు..!!
- మక్కాలో సమ్మర్ కు కొత్త స్కూల్ టైమింగ్స్..!!
- హోర్ముజ్ జలసంధి ప్రమాదాలపై బహ్రెయిన్ ఆందోళన..!!
- కువైట్ విజిట్ వీసా గడువు మరో నెల పొడిగింపు..!!
- షార్జాలో వర్షపు నీటి మడుగులో మునిగి బాలుడు మృతి..!!
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు









