ద్వైపాక్షిక సహకారంపై చర్చించిన సుల్తాన్, బెల్జియన్ రాజు
- February 02, 2024
మస్కట్: హిజ్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్కు బెల్జియన్ రాజు ఫిలిప్ లియోపోల్డ్ లూయిస్ మేరీ ఫోన్ చేసి మాట్లాడారు. ద్వైపాక్షిక సహకారం, ముఖ్యంగా పెట్టుబడి, ఆర్థిక, సాంస్కృతిక సహకారం మరియు రెండు స్నేహపూర్వక దేశాల నౌకాశ్రయాల మధ్య భాగస్వామ్యం వంటి రంగాలలో సాధించిన పురోగతి గురించి చర్చించారు. కాల్ సమయంలో హిజ్ మెజెస్టి ది సుల్తాన్ మరియు కింగ్ ఫిలిప్ లియోపోల్డ్ రాజకీయ సమస్యలపై అభిప్రాయాలను పంచుకున్నారు. ముఖ్యంగా పాలస్తీనా భూభాగాల్లో తక్షణ కాల్పుల విరమణకు ప్రయత్నాలకు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- సెయింట్ లూయిస్ ఫుడ్ బ్యాంక్లో ‘NATS’ సేవలు
- మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆర్ఓపి హెచ్చరిక..!!
- Metrash ద్వారా రెసిడెన్స్ పర్మిట్ పునరుద్ధరించే విధానం..!!
- డ్రోన్ దాడిలో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించిన ఆర్థిక మంత్రి..!!
- భారీ బడ్జెట్ తో స్మార్ట్ క్లాస్రూమ్ ప్రాజెక్ట్ ను ప్రారంభించిన ISB..!!
- అరఫా డే, ఈద్ అల్ అదా..లాంగెస్ట్ పబ్లిక్ హాలీడే..!!
- సౌదీ అరేబియాలో పలు ప్రాంతాలలో భారీ వర్షాలు..!!
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..









