ద్వైపాక్షిక సహకారంపై చర్చించిన సుల్తాన్, బెల్జియన్ రాజు
- February 02, 2024
మస్కట్: హిజ్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్కు బెల్జియన్ రాజు ఫిలిప్ లియోపోల్డ్ లూయిస్ మేరీ ఫోన్ చేసి మాట్లాడారు. ద్వైపాక్షిక సహకారం, ముఖ్యంగా పెట్టుబడి, ఆర్థిక, సాంస్కృతిక సహకారం మరియు రెండు స్నేహపూర్వక దేశాల నౌకాశ్రయాల మధ్య భాగస్వామ్యం వంటి రంగాలలో సాధించిన పురోగతి గురించి చర్చించారు. కాల్ సమయంలో హిజ్ మెజెస్టి ది సుల్తాన్ మరియు కింగ్ ఫిలిప్ లియోపోల్డ్ రాజకీయ సమస్యలపై అభిప్రాయాలను పంచుకున్నారు. ముఖ్యంగా పాలస్తీనా భూభాగాల్లో తక్షణ కాల్పుల విరమణకు ప్రయత్నాలకు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..
- హైదరాబాద్ హీరోస్కు రగ్బీ ప్రీమియర్ లీగ్ టైటిల్..విజేతలకు ట్రోఫీ అందించిన సీఎం రేవంత్
- ఫ్రాన్స్లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక
- AIతో పార్కు డిజైన్ చేస్తే Dh200,000 బహుమతి..
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!







