యూఏఈలో 2.2 తీవ్రతతో భూకంపం
- February 03, 2024
యూఏఈ: యూఏఈలో భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియోరాలజీ ప్రకారం.. ఫిబ్రవరి 2, 2024 రాత్రి 9.10 గంటలకు స్వల్ప భూకంపం సంభవించింది. 2.2 తీవ్రతతో భూకంపం ఉమ్ అల్ క్వైన్లోని ఫలాజ్ అల్ మోల్లాకు పశ్చిమాన వచ్చినట్లు తెలిపింది. భూకంప కేంద్రం 5 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు గుర్తించారు. అయితే, భూ ప్రకంపనలు నివాసితులు గుర్తించలేదని, జనజీవనంపై ఎలాంటి ప్రభావం లేదని అధికార యంత్రాంగం తెలిపింది.
తాజా వార్తలు
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..
- హైదరాబాద్ హీరోస్కు రగ్బీ ప్రీమియర్ లీగ్ టైటిల్..విజేతలకు ట్రోఫీ అందించిన సీఎం రేవంత్
- ఫ్రాన్స్లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక
- AIతో పార్కు డిజైన్ చేస్తే Dh200,000 బహుమతి..
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!







