యూఏఈలో 2.2 తీవ్రతతో భూకంపం
- February 03, 2024
యూఏఈ: యూఏఈలో భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియోరాలజీ ప్రకారం.. ఫిబ్రవరి 2, 2024 రాత్రి 9.10 గంటలకు స్వల్ప భూకంపం సంభవించింది. 2.2 తీవ్రతతో భూకంపం ఉమ్ అల్ క్వైన్లోని ఫలాజ్ అల్ మోల్లాకు పశ్చిమాన వచ్చినట్లు తెలిపింది. భూకంప కేంద్రం 5 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు గుర్తించారు. అయితే, భూ ప్రకంపనలు నివాసితులు గుర్తించలేదని, జనజీవనంపై ఎలాంటి ప్రభావం లేదని అధికార యంత్రాంగం తెలిపింది.
తాజా వార్తలు
- ఖతార్లో విద్యార్థులకు హీట్వేవ్ హెచ్చరిక..!!
- ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్గా నాగబాబు బాధ్యతలు
- బహ్రెయిన్లో ఆన్లైన్ టికెట్ల ఫ్రాడ్.. అధికారుల హెచ్చరిక..!!
- కువైట్ లో మహిళా డాక్టర్ అరెస్ట్..!!
- మసందమ్లో చమురేతర రంగాలపై ఒమన్ ఫోకస్..!!
- నేపాల్ ఘటనపై సౌదీ రాజు, యువరాజు సంతాపం..!!
- నకిలీ రెంట్ పేమెంట్ స్కామ్.. అబుదాబి కోర్టు కీలక తీర్పు..!!
- ముస్లిం వరల్డ్ లీగ్ సెక్రటరీ జనరల్ షేక్ అల్-ఇస్సాతో భారత రాయబారి విపుల్ భేటీ
- దృష్టి కోసం ఐక్యంగా.. డెట్రాయిట్లో శంకర నేత్రాలయ 5K వాక్ విజయవంతం
- దుబాయ్లో 35 పాఠశాలల సెక్యూరిటీ గార్డులకు ట్రాఫిక్ భద్రతపై శిక్షణ







