యూఏఈలో 2.2 తీవ్రతతో భూకంపం
- February 03, 2024
యూఏఈ: యూఏఈలో భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియోరాలజీ ప్రకారం.. ఫిబ్రవరి 2, 2024 రాత్రి 9.10 గంటలకు స్వల్ప భూకంపం సంభవించింది. 2.2 తీవ్రతతో భూకంపం ఉమ్ అల్ క్వైన్లోని ఫలాజ్ అల్ మోల్లాకు పశ్చిమాన వచ్చినట్లు తెలిపింది. భూకంప కేంద్రం 5 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు గుర్తించారు. అయితే, భూ ప్రకంపనలు నివాసితులు గుర్తించలేదని, జనజీవనంపై ఎలాంటి ప్రభావం లేదని అధికార యంత్రాంగం తెలిపింది.
తాజా వార్తలు
- 2026 నూతన నాయకత్వాన్ని ఎంచుకోనున్న WTITC
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్ 2025..ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్గా కల్కి 2898AD
- వందే భారత్ విస్తరణ–నాలుగు కొత్త రైళ్లకు గ్రీన్ సిగ్నల్!
- కువైట్, ఈజిప్ట్ సంబంధాలు బలోపేతం..!!
- ఐదుగురుని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- మెడికల్ అలెర్ట్: షింగిల్స్ వ్యాక్సిన్ తో స్ట్రోక్, డిమెన్షియా దూరం..!!
- 21వ ప్రాంతీయ భద్రతా సమ్మిట్ 'మనామా డైలాగ్ 2025' ప్రారంభం..!!
- సౌదీలో 60.9 మిలియన్ల పర్యాటకులు..ఖర్చు SR161 బిలియన్లు..!!
- ‘ప్రపంచ ఉత్తమ విమానయాన సంస్థగా ఖతార్ ఎయిర్వేస్..!!
- ఏపీ: తొక్కిసలాటలో 10 మందికి పైగా దుర్మరణం







