కేరళ సీఎంను కలిసిన ప్రముఖులు
- June 01, 2016
క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్, సినీనటులు చిరంజీవి, నాగార్జున, పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్, నిర్మాత అల్లు అరవింద్ బుధవారం ఉదయం తిరువనంతపురంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్తో భేటీ అయ్యారు. ఫుట్బాల్ అకాడమీ ఏర్పాటుపై ముఖ్యమంత్రితో చర్చించారు. చిరంజీవి, నాగార్జున, అల్లు అరవింద్ కేరళ బ్లాస్టర్స్కు సహ యజమానులుగా వ్యవహరిస్తున్నారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









