సోమాలియాలో ఉగ్రవాదుల దాడి..ముగ్గురు యూఏఈ సైనికులు మృతి
- February 11, 2024
యూఏఈ: సోమాలియాలో ఉగ్రవాదుల దాడిలో యూఏఈ సాయుధ దళాలకు చెందిన ముగ్గురు సభ్యులు, ఒక బహ్రెయిన్ అధికారి మరణించినట్లు యూఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ దాడిలో మరో ఇద్దరికి గాయాలైనట్లు రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రెండు దేశాల మధ్య సైనిక సహకార ఒప్పందంలో భాగంగా సోమాలి సాయుధ దళాలకు శిక్షణ ఇస్తున్న క్రమంలో ఈ దాడి జరిగిందని ప్రకటనలో పేర్కొన్నారు. సైనికుల కుటుంబాలకు రక్షణ మంత్రిత్వ శాఖ తన సంతాపాన్ని తెలియజేసింది. దాడిలో గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







