ప్రైవేట్ ఉద్యోగులకు 'ఇంటి నుండి పని చేయడానికి' అనుమతి
- February 12, 2024
యూఏఈ: అస్థిర వాతావరణ పరిస్థితుల కారణంగా ఫిబ్రవరి 12న ఉద్యోగులను 'ఇంటి నుండి పని చేయడానికి' అనుమతించాలని యూఏఈలోని ప్రైవేట్ రంగ కంపెనీలను యూఏఈ మానవ వనరులు మరియు ఎమిరేటైజేషన్ మంత్రిత్వ శాఖ ఆదేశించింది. వాతావరణ శాఖ ప్రమాదకర పరిస్థితులను సూచిస్తూ హెచ్చరికలు జారీ చేయడంతో ఫ్లెక్సిబుల్ వర్కింగ్ ప్యాటర్న్లను వర్తింపజేయాలని కోరింది. యూఏఈ క్యాబినెట్ ఫిబ్రవరి 12న అన్ని ఫెడరల్ ప్రభుత్వ ఉద్యోగుల కోసం రిమోట్ వర్కింగ్ డేని అమలు చేయాలని ఆదేశించారు. ఇప్పటికే దుబాయ్లోని ప్రభుత్వ ఉద్యోగులు రిమోట్గా పని చేయడానికి అనుమతించారు. మరోవైపు డ అబుధాబి, దుబాయ్, షార్జా, ఫుజైరా, అజ్మాన్ మరియు రస్ అల్ ఖైమాలో భారీ వర్షాలు నమోదైనట్లు జాతీయ వాతావరణ కేంద్రం (NCM) తెలిపింది.
తాజా వార్తలు
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!









