ప్రైవేట్ ఉద్యోగులకు 'ఇంటి నుండి పని చేయడానికి' అనుమతి
- February 12, 2024
యూఏఈ: అస్థిర వాతావరణ పరిస్థితుల కారణంగా ఫిబ్రవరి 12న ఉద్యోగులను 'ఇంటి నుండి పని చేయడానికి' అనుమతించాలని యూఏఈలోని ప్రైవేట్ రంగ కంపెనీలను యూఏఈ మానవ వనరులు మరియు ఎమిరేటైజేషన్ మంత్రిత్వ శాఖ ఆదేశించింది. వాతావరణ శాఖ ప్రమాదకర పరిస్థితులను సూచిస్తూ హెచ్చరికలు జారీ చేయడంతో ఫ్లెక్సిబుల్ వర్కింగ్ ప్యాటర్న్లను వర్తింపజేయాలని కోరింది. యూఏఈ క్యాబినెట్ ఫిబ్రవరి 12న అన్ని ఫెడరల్ ప్రభుత్వ ఉద్యోగుల కోసం రిమోట్ వర్కింగ్ డేని అమలు చేయాలని ఆదేశించారు. ఇప్పటికే దుబాయ్లోని ప్రభుత్వ ఉద్యోగులు రిమోట్గా పని చేయడానికి అనుమతించారు. మరోవైపు డ అబుధాబి, దుబాయ్, షార్జా, ఫుజైరా, అజ్మాన్ మరియు రస్ అల్ ఖైమాలో భారీ వర్షాలు నమోదైనట్లు జాతీయ వాతావరణ కేంద్రం (NCM) తెలిపింది.
తాజా వార్తలు
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- IPL 2026: ముంబై పై హైదరాబాద్ ఘన విజయం
- యూరప్ పర్యటనలో యూఏఈలో ప్రధాని మోదీ స్టాప్ఓవర్ చేసే అవకాశం
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- ఇనార్బిట్ మాల్ లో ‘మైఖేల్’ చిత్ర ప్రత్యేక ప్రదర్శన
- 1000 కోట్ల నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం!
- ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు..అధికారం ఆ పార్టీలదే...పీపుల్స్ పల్స్ సంచలన ఎగ్జిట్ పోల్స్
- రోడ్డు దాటుతుండగా వాహనం ఢీ..దుబాయ్ పోలీసుల హెచ్చరిక జారీ..!!
- FIFA U-17 ప్రపంచ కప్ ఖతార్ 2026 టోర్నమెంట్ తేదీల ప్రకటన..!!
- 6,640 విద్యుత్ కనెక్షన్ల తొలగింపు..సమీక్షకు ఎంపీ పిలుపు..!!









