ప్రైవేట్ ఉద్యోగులకు 'ఇంటి నుండి పని చేయడానికి' అనుమతి
- February 12, 2024
యూఏఈ: అస్థిర వాతావరణ పరిస్థితుల కారణంగా ఫిబ్రవరి 12న ఉద్యోగులను 'ఇంటి నుండి పని చేయడానికి' అనుమతించాలని యూఏఈలోని ప్రైవేట్ రంగ కంపెనీలను యూఏఈ మానవ వనరులు మరియు ఎమిరేటైజేషన్ మంత్రిత్వ శాఖ ఆదేశించింది. వాతావరణ శాఖ ప్రమాదకర పరిస్థితులను సూచిస్తూ హెచ్చరికలు జారీ చేయడంతో ఫ్లెక్సిబుల్ వర్కింగ్ ప్యాటర్న్లను వర్తింపజేయాలని కోరింది. యూఏఈ క్యాబినెట్ ఫిబ్రవరి 12న అన్ని ఫెడరల్ ప్రభుత్వ ఉద్యోగుల కోసం రిమోట్ వర్కింగ్ డేని అమలు చేయాలని ఆదేశించారు. ఇప్పటికే దుబాయ్లోని ప్రభుత్వ ఉద్యోగులు రిమోట్గా పని చేయడానికి అనుమతించారు. మరోవైపు డ అబుధాబి, దుబాయ్, షార్జా, ఫుజైరా, అజ్మాన్ మరియు రస్ అల్ ఖైమాలో భారీ వర్షాలు నమోదైనట్లు జాతీయ వాతావరణ కేంద్రం (NCM) తెలిపింది.
తాజా వార్తలు
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం







