ప్రపంచ శాంతికి BAPS హిందూ మందిర్లో విశ్వ సంవాదిత యజ్ఞం
- February 12, 2024
అబుధాబి: ఫిబ్రవరి 11న అబుదాబిలోని BAPS హిందూ మందిర్లో విశ్వ సంవాదిత యజ్ఞం (ప్రపంచ సామరస్యం కోసం వేద ప్రార్థనలు) నిర్వహించారు.ఈ ప్రత్యేక ప్రార్థనలను ఫెస్టివల్ ఆఫ్ హార్మొనీ పేరిట అబుదాబిలో BAPS హిందూ మందిర్ చారిత్రాత్మక ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరు శాంతి, సామరస్యం మరియు శ్రేయస్సు, విజయం సాధించాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న లండన్ కు చెందిన 70 ఏళ్ల భక్తురాలు జయశ్రీ ఇనామ్దార్ మాట్లాడుతూ.. వర్షాలు ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని మరింత చిరస్మరణీయంగా.. ఆనందదాయకంగా మార్చాయన్నారు. వర్షంలో యజ్ఞం జరగడం తన జీవితంలో ఎప్పుడూ చూడలేదన్నారు. ఇది శుభపరిణామంగా భావిస్తున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- రూ.10, రూ.20 ప్లాస్టిక్ నోట్ల ట్రయల్స్కు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- ఏపీ ప్రజలకు విశాఖ AIG గుడ్ న్యూస్
- విద్యార్థులపై అరాచకాలకు పాల్పడిన వారి పై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం: CJI
- శ్యామల అంత్యక్రియల బాధ్యత తీసుకున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్
- ప్రధాని మోదీ వీడియో నిలిపివేత: కేంద్ర ప్రభుత్వానికి మెటా క్షమాపణలు!
- డ్రైవింగ్ చేస్తూ మొబైల్ వాడితే భారీ జరిమానా..
- ప్రధాని మోదీతో స్కైరూట్ ఫౌండర్లు భేటీ: ‘విక్రమ్-1’ విజయవంతంపై ప్రశంసల వర్షం!
- ఆండ్రాయిడ్ యూజర్ల కోసం వాట్సాప్ లో కొత్త ఫీచర్
- ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ
- కేరళలో నిరుపేదలకు.. బహ్రెయిన్ ప్రవాస పారిశ్రామికవేత్త సేవలకు ప్రశంసలు..!!







