మైత్రీ మూవీస్ ‘8 వసంతాలు’ ఇంట్రెస్టింగ్ అప్డేట్.!
- February 15, 2024
టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటైన మైత్రీ మూవీ సంస్థ ఓ కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేసింది. ఆ సినిమా పేరు ‘8 వసంతాలు’. బ్యూటిఫుల్ పోస్టర్తో అనౌన్స్ చేసిన ఈ సినిమాకి అంతకన్నా బ్యూటిఫుల్ క్యాప్షన్ ఇచ్చారు. క్యాప్షన్ని బట్టి ఇదో రొమాంటిక్ డ్రామా అని తెలుస్తోంది.
ఎనిమిది సంవత్సరాల కాలంలో జరిగే ఓ కథ.. ఓ అందమైన యువతి తన జీవితంలోని అనేక ఒడిదుడుకుల్ని, ఎదుర్కొన్న అనుభవాల్నీ ఓ అందమైన జర్నీగా ఈ సినిమాలో చూపించబోతున్నారట.
‘365 రోజుల్ని అంకెలతో కొలిస్తే సంవత్సరం.. అదే అనుభవాలతో కొలిస్తే అదే వసంతం..’ అని పోస్టర్పై రాసుంది. అంటే, ఎనిమిది సంవత్సరాల అనుభవాల్ని బ్యూటిఫుల్గా తెరపై ఆవిష్కరించబోతున్నట్లు మైత్రీ సంస్థ ఈ పోస్టర్ ద్వారా ఇన్నోవేటివ్గా తెలిపిందన్న మాట.
ఈ బ్యూటిఫుల్ రొమాంటిక్ డ్రామాని ఫణీంద్ర నర్సెట్టి తెరకెక్కిస్తున్నారు. మరి, ఈ సినిమాలో నటించబోయే ఆ అందమైన యువతి ఎవరో తెలియాల్సి వుంది.
తాజా వార్తలు
- వ్యక్తి వయస్సును ఒక సంవత్సరం తగ్గించిన కోర్టు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై సౌదీ క్రౌన్ ప్రిన్స్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ చర్చలు..!!
- అభిమానుల నిద్రవేళలను తిరగరాస్తోన్న ఫుట్ బాల్ ప్రపంచ కప్ ఫీవర్..!!
- యూఏఈ-ఇండియా మధ్య ఫ్లైట్ టిక్కెట్ ధరల్లో భారీగా వ్యత్యాసాలు..!!
- లూసైల్ ట్రామ్ నిలిపివేతతో ప్రభావితమైన ప్రాంతాలకు కొత్త మెట్రోలింక్..!!
- జూలై 3 నుండి కువైట్లో సమ్మర్ హాటెస్ట్ సీజన్ ప్రారంభం..!!
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..
- హైదరాబాద్ హీరోస్కు రగ్బీ ప్రీమియర్ లీగ్ టైటిల్..విజేతలకు ట్రోఫీ అందించిన సీఎం రేవంత్
- ఫ్రాన్స్లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక







