వర్క్షాప్లు మరియు గ్యారేజీల పై దాడులు
- February 16, 2024
కువైట్: కువైట్ మునిసిపాలిటీ సహకారంతో సాధారణ ట్రాఫిక్ విభాగం అల్-రాయ్ ప్రాంతంలోని వర్క్షాప్లు మరియు గ్యారేజీలపై దాడులు నిర్వహించింది. ఈ సందర్భంగా 90 ఉల్లంఘనలను జారీ చేసింది. బీమా మరియు లైసెన్స్ గడువు ముగియడం మొదలైన వాటి కోసం బృందం రెండు ఉల్లంఘించిన వాహనాలను కూడా స్వాధీనం చేసుకుంది. ప్రచారం సమయంలో కువైట్ మునిసిపాలిటీ 18 వదిలివేసిన వాహనాలను తొలగించింది. దాడులు కొనసాగుతుందని, చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ట్రాఫిక్ చట్టాలను పాటించాల్సిన అవసరం ఉందని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







