'యునెస్కో' లెర్నింగ్ సిటీలలో చేరిన మూడు సౌదీ నగరాలు
- February 16, 2024
జెడ్డా: యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ (UNESCO) గ్లోబల్ నెట్వర్క్ ఆఫ్ లెర్నింగ్ సిటీస్లో మదీనా, కింగ్ అబ్దుల్లా ఎకనామిక్ సిటీ మరియు అల్-అహ్సా గవర్నరేట్ లు చేరాయి. తాజా చేరికలతో నెట్వర్క్లో సౌదీ అరేబియా ప్రాతినిధ్యం ఐదు నగరాలకు విస్తరించింది. ఈ వృద్ధి సౌదీ విజన్ 2030 యొక్క స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు, ఆకాంక్షలను ప్రతిబింబిస్తుందని అధికార యంత్రాంగం తెలిపింది. నెట్వర్క్లోని నగరాలలో అన్ని వయసుల వారికి సమగ్ర అభ్యాస అవకాశాలను పెంపొందించడానికి, స్థానిక కమ్యూనిటీలలో అభ్యాస సంస్కృతికి మద్దతుగా ఆధునిక విద్యా సాధనాల వినియోగాన్ని మెరుగుపరచడానికి అవసరమైన మద్దతును అందజేస్తారు.
తాజా వార్తలు
- శరవేగంగా భోగాపురం, విజయవాడ ఎయిర్పోర్ట్లు.. కేంద్ర మంత్రి సమీక్ష
- 37 లక్షల మంది లబ్ధిదారులకు రూ.2,000 ప్రత్యేక నిధిని ప్రకటించిన స్టాలిన్
- యూఏఈలో బ్యాంకులు, ఆర్థిక సంస్థల సేవల్లో అంతరాయాలు..!!
- స్ట్రాటజిక్ మెడిసిన్స్, మెడికల్ సప్లై తనిఖీ చేసిన కువైట్ పీఎం..!!
- అనేక ఫ్లైట్స్ రద్దు చేసిన ఒమన్ ఎయిర్..!!
- పౌరులు, నివాసితులు, విజిటర్స్ భద్రతకు సౌదీ భరోసా..!!
- బహ్రెయిన్ లో క్యాంపింగ్ సీజన్ సస్పెండ్..!!
- ఖతార్లో అధిక సామర్థ్యంతో పనిచేస్తున్న ఫుడ్ ఫ్యాక్టరీస్..!!
- ఫుజైరా ఆయిల్ జోన్లో అగ్నిప్రమాదం, కూలిన డ్రోన్ శకలాలు: అదుపులోకి తెచ్చిన అధికారులు!
- కోమ్ నుండి టెహ్రాన్కు సురక్షితంగా చేరుకున్న భారతీయ విద్యార్థులు









