ఇంటర్సిటీ బస్సులను ప్రారంభించిన కార్వా మోటార్స్
- February 21, 2024
మస్కట్: ఒమన్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ (OIA).. ఖతార్ ట్రాన్స్పోర్టేషన్ కంపెనీకి చెందిన కార్వా మోటార్స్ ఇంటర్సిటీ బస్సులను ప్రారంభించనున్నట్లు ప్రకటించాయి. ఆయిల్ మరియు గ్యాస్ సెక్టార్లో నడిచే ఈ బస్సులు గల్ఫ్ స్టాండర్డ్ స్పెసిఫికేషన్లకు అనుగుణంగా 45 మంది ప్రయాణికులకు వసతి కల్పించేలా కొత్త రకం బస్సులను రూపొందించారు. "కర్వా" బస్సుల కోసం పెరుగుతున్న డిమాండ్ను తీర్చడానికి దుక్మ్ (సెజాడ్) వద్ద ప్రత్యేక ఆర్థిక మండలిలో ఉన్న కర్వా మోటార్స్ ఫ్యాక్టరీ ఉత్పత్తి సామర్థ్యాలను మెరుగుపరుస్తున్నట్లు తెలిపింది.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









