ఇంటర్సిటీ బస్సులను ప్రారంభించిన కార్వా మోటార్స్
- February 21, 2024
మస్కట్: ఒమన్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ (OIA).. ఖతార్ ట్రాన్స్పోర్టేషన్ కంపెనీకి చెందిన కార్వా మోటార్స్ ఇంటర్సిటీ బస్సులను ప్రారంభించనున్నట్లు ప్రకటించాయి. ఆయిల్ మరియు గ్యాస్ సెక్టార్లో నడిచే ఈ బస్సులు గల్ఫ్ స్టాండర్డ్ స్పెసిఫికేషన్లకు అనుగుణంగా 45 మంది ప్రయాణికులకు వసతి కల్పించేలా కొత్త రకం బస్సులను రూపొందించారు. "కర్వా" బస్సుల కోసం పెరుగుతున్న డిమాండ్ను తీర్చడానికి దుక్మ్ (సెజాడ్) వద్ద ప్రత్యేక ఆర్థిక మండలిలో ఉన్న కర్వా మోటార్స్ ఫ్యాక్టరీ ఉత్పత్తి సామర్థ్యాలను మెరుగుపరుస్తున్నట్లు తెలిపింది.
తాజా వార్తలు
- గణేశ్ మండపాల ఏర్పాటుకు ఆన్లైన్ నమోదు తప్పనిసరి: సీపీ సజ్జనార్
- భారత్-సౌదీ సంబంధాల బలోపేతంలో భారతీయ వ్యాపారుల పాత్ర కీలకం: కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్
- బ్రిక్స్ సదస్సు వేళ ప్రధాని మోదీ–పుతిన్ భేటీ
- QNV 2030..హరిత పరివర్తనకు ఖతార్ చర్యలు..!!
- పోలీసు అధికారిపై దాడి.. నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష..!!
- స్కూల్స్ రీఓపెన్ కు ముందు 200 ట్రాఫిక్ పెట్రోల్స్ మోహరింపు..!!
- ఒమన్లో పలు ప్రాంతాల్లో వర్షాలకు అవకాశం..!!
- జర్మన్ ఎంపీలతో సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- పోలీసుల విచారణకు హాజరైన యూట్యూబర్ రమా నందన
- అబుదాబిలో ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం..!!







