అర్బన్ హెరిటేజ్ను పాడుచేసే వారికి ఏడాది జైలు, SR100000 జరిమానా
- February 22, 2024
రియాద్: పురాతన లేదా పట్టణ వారసత్వాన్ని దెబ్బతీసే వారికి ఒక సంవత్సరం జైలు శిక్ష, గరిష్టంగా SR100000 జరిమానా లేదా ఈ రెండింటిలో ఒకటి విధించే అవకాశం ఉందని పబ్లిక్ ప్రాసిక్యూషన్ వెల్లడించింది.వారసత్వ కట్టడాలపై రాయడం, పెయింటింగ్ వేయడం, చెక్కడం లేదా ప్రకటనలు పోస్ట్ చేయడం లేదా నిప్పంటించడం వంటి ఉల్లంఘనలు ఉన్నాయని పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఒక ప్రకటనలో వెల్లడించింది.
తాజా వార్తలు
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..
- హైదరాబాద్ హీరోస్కు రగ్బీ ప్రీమియర్ లీగ్ టైటిల్..విజేతలకు ట్రోఫీ అందించిన సీఎం రేవంత్
- ఫ్రాన్స్లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక
- AIతో పార్కు డిజైన్ చేస్తే Dh200,000 బహుమతి..
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!







