అర్బన్ హెరిటేజ్ను పాడుచేసే వారికి ఏడాది జైలు, SR100000 జరిమానా
- February 22, 2024
రియాద్: పురాతన లేదా పట్టణ వారసత్వాన్ని దెబ్బతీసే వారికి ఒక సంవత్సరం జైలు శిక్ష, గరిష్టంగా SR100000 జరిమానా లేదా ఈ రెండింటిలో ఒకటి విధించే అవకాశం ఉందని పబ్లిక్ ప్రాసిక్యూషన్ వెల్లడించింది.వారసత్వ కట్టడాలపై రాయడం, పెయింటింగ్ వేయడం, చెక్కడం లేదా ప్రకటనలు పోస్ట్ చేయడం లేదా నిప్పంటించడం వంటి ఉల్లంఘనలు ఉన్నాయని పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఒక ప్రకటనలో వెల్లడించింది.
తాజా వార్తలు
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం







