అర్బన్ హెరిటేజ్ను పాడుచేసే వారికి ఏడాది జైలు, SR100000 జరిమానా
- February 22, 2024
రియాద్: పురాతన లేదా పట్టణ వారసత్వాన్ని దెబ్బతీసే వారికి ఒక సంవత్సరం జైలు శిక్ష, గరిష్టంగా SR100000 జరిమానా లేదా ఈ రెండింటిలో ఒకటి విధించే అవకాశం ఉందని పబ్లిక్ ప్రాసిక్యూషన్ వెల్లడించింది.వారసత్వ కట్టడాలపై రాయడం, పెయింటింగ్ వేయడం, చెక్కడం లేదా ప్రకటనలు పోస్ట్ చేయడం లేదా నిప్పంటించడం వంటి ఉల్లంఘనలు ఉన్నాయని పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఒక ప్రకటనలో వెల్లడించింది.
తాజా వార్తలు
- ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!
- ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది..
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..









