వ్యక్తి ఆచూకీ కోసం.. 10 రోజులుగా కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్
- February 24, 2024
మస్కట్: అల్ జబల్ అల్ అఖ్దర్, అల్ దఖిలియా గవర్నరేట్ విలాయత్లో తప్పిపోయిన రెండవ వ్యక్తి కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. గత పది రోజులుగా సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ అథారిటీ (సిడిఎఎ) సెర్చ్ అండ్ రెస్క్యూ బృందాలు నిరాంతరాయంగా ఆపరేషన్ లో పాల్గొంటున్నాయి. ఇద్దరు వ్యక్తులతో అల్ జబల్ అల్ అఖ్దర్లోని విలాయత్లోని లోయలో వాహనం డ్రిఫ్టింగ్ అయిన విషయం తెలిసిందే. అల్ దఖిలియా గవర్నరేట్లోని సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ డిపార్ట్మెంట్ నుండి సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్లు ఒక వ్యక్తిని అనంతరం గుర్తించాయి. గల్లంతైన మరో వ్యక్తి ఆచూకీ కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది.
తాజా వార్తలు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!







