ఎంత మంది చార్మినార్ తిలకిస్తున్నారో తెలుసుకోవడానికే ఈ ఈ-టిక్కెట్
- June 02, 2016
చారిత్రక చార్మినార్ కట్టడం సందర్శకులకు బుధవారం నుంచి ఈ-టికెట్లు జారీ చేస్తున్నారు. హైదరాబాద్ సర్కిల్ పురాతత్వ సర్వేక్షణ విభాగం సూపరింటెండెంట్ ఎన్.తహర్ ఈ విధానాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ-టికెట్ విధానంలో పారదర్శకత ఉంటుందన్నారు. భారతీయ సందర్శకులకు రూ.15, విదేశీయులకు రూ.200 ప్రవేశ రుసుముగా వసూలు చేస్తున్నామన్నారు. 15 ఏళ్లలోపు పిల్లలకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నామని, అయినా వీరికి సైతం ఉచిత ఈ-ప్రవేశ టికెట్ జారీ చేస్తున్నామన్నారు. ఎంత మంది పిల్లలు చార్మినార్ తిలకిస్తున్నారో తెలుసుకోవడానికే దీన్ని అమలు చేస్తున్నామన్నారు.పురావస్తు సర్వేక్షణ విభాగం డిప్యూటీ సూపరింటెండెంట్ అనిల్కుమార్, సర్వేయర్ ప్రశాంత్, చార్మినార్ ఇంఛార్జి డాక్టర్ గోపాల్రావు తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









