పారితోషికం తీసుకోకుండా నటిస్తున్న ధనుష్ ..!
- June 03, 2016
రాన్జనా సినిమాతో హీరోగా బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు తమిళ నటుడు ధనుష్. ఆయన నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఈ సినిమాతో దర్శకుడు ఆనంద్.ఎల్.రాయ్, ధనుష్ మధ్య చక్కటి సాన్నిహిత్యం ఏర్పడింది. ప్రస్తుతం ఆనంద్.ఎల్.రాయ్ నిమ్మో పేరుతో హిందీలో ఓ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో ధనుష్ అతిథి పాత్రను పోషిస్తున్నారు. ఆనంద్తో ఉన్న అనుబంధం కారణంగా పారితోషికం తీసుకోకుండా ఈ సినిమాలో నటిస్తున్నట్లు ధనుష్ తెలిపారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









