ఒమనీ డిప్యూటీ ప్రిమయర్తో ప్రైమ్ మినిస్టర్ చర్చలు
- June 03, 2016
ప్రైమ్ మినిస్టర్ మరియు ఇంటీరియర్ మిన్స్టిర్ షేక్ అబ్దుల్లా బిన్ నాజర్ బిన్ ఖలీఫా అల్ థని, ఒమన్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎఫైర్స్ సయ్యద్ ఫహద్ బిన్ మొహమ్మద్ అల్ సైద్తో ఒమన్లోని ప్రీమియర్షిప్ హెడ్ క్వార్టర్స్లో చర్చలు జరిపారు. ఇరు దేశాల మధ్యా సన్నిహిత సంబంధాల్ని మరింత మెరుగు పరిచే దిశగా ఈ చర్చలు జరిగాయి. ఎకానమీ, ఇన్వెస్ట్మెంట్ విభాగాలకు సంబంధించి పరస్పర సహాయ సహకారాలపైనా ఇరువురూ చర్చించుకున్నారు. అలాగే ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపైనా చర్చించారు. ఈ సందర్భంగా ఖతార్ మరియు ఒమన్ పలు ఒప్పందాలపై సంతకం చేశారు. అలాగే ఎంఓయూలపైనా ఒప్పందాలు కుదిరాయి. మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అండ్ కూమ్యూనికేషన్స్ మరియు క్యుపిఎంసి విలాయత్లో పియర్ కన్స్ట్రక్షన్కి సంబంధించి రాక్స్ని ఎక్స్పోర్ట్ చేసే విషయమై ఒప్పందం కుదర్చుకున్నారు. మినిస్ట్రీ ఆఫ్ టూరిజంకి సంబంధించిన ఒప్పందాలూ ఇందులో ముఖ్యమైనవి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







