గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేయాలి: టిపిసిసి ఎన్నారై కన్వీనర్
- March 06, 2024
తెలంగాణ: టిపిసిసి ఎన్నారై కన్వీనర్ షేక్ చాంద్ పాషా ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబుకు జగిత్యాల్ మెడికల్ కాలేజ్ గెస్ట్ హౌస్లో కలిసి వినతి పత్రం సమర్పించడం జరిగింది.
గల్ఫ్ బోర్డ్ వెంటనే ఏర్పాటు చేయాలని వారికి గల్ఫ్ సమస్యలు చాలా ఉన్నాయని గత 20 ఏళ్లుగా గల్ఫ్ కార్మికులను ఆదుకుంటామని రకరకాల నాయకులకు వినేసుకున్న గత ప్రభుత్వం వైపల్యం వల్ల గల్ఫ్ కుటుంబాలకు అన్యాయం జరిగింది.
కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో గల్ఫ్ ఆదుకుంటామని గల్ఫ్ పూర్తి చేస్తామని టీ.జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో మేనిఫెస్టో పొందుపరచడం జరిగింది.
వెంటనే నకిలీ ఏజెంట్ల పట్టాలని అలాగే పోలీస్ శాఖకు ఆదేశాలు జారీ చేయాలని నకిలీ ఏజెంట్ల పై ఉక్కు పాదం మోపుతూ ఎన్నారై కోర్ట్, పోలీస్, కమిషన్, హెల్ప్లైన్ సెంటర్ ఏర్పాటు చేస్తూ గల్ఫ్ కు చెందిన ప్రతి కుటుంబానికి 5 లక్షల ఆర్థిక సాయం చేయాలని తిరిగి వచ్చిన వారికి ఉద్యోగం ఇచ్చి వారి వెంటనే ఆదుకోవాలని కోరారు.
--నారాయణ గుళ్ళపల్లి(మాగల్ఫ్ ప్రతినిధి, తెలంగాణ)
తాజా వార్తలు
- రేషన్ కార్డు సేవలు ఇక మీ ఫోన్లోనే
- గూగుల్ మ్యాప్స్లో సరికొత్త AI ఫీచర్లు
- ఇండిగో ప్రయాణికులకు ‘ఇంధన’ భారం
- అటల్ స్మతిన్యాస్ సొసైటీ కార్యచరణ గురించి పలువురితో చర్చించిన వెంకయ్య నాయుడు
- భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- విలువలతో కూడిన రాజకీయాల్లోకి యువత రావాలి: వెంకయ్య నాయుడు
- అమరావతిలో బిట్స్ పిలాని నిర్మాణ ప్లాన్ లను పరిశీలించిన మంత్రి లోకేష్
- అమెరికా విమానం కూలిన ఘటనలో నలుగురు మృతి
- కువైట్లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- చార్టర్డ్ విమానాలను నిర్వహిస్తున్న ఇండియన్ అసొసియేషన్స్..!!









