కొత్త ప్లాట్ఫారమ్..30 రోజుల నుండి 5కు తగ్గిన రెసిడెన్సీ వీసా ప్రక్రియ
- March 07, 2024
దుబాయ్: మంగళవారం ప్రారంభించిన కొత్త వర్క్ బండిల్ ప్లాట్ఫారమ్ ద్వారా వర్క్ పర్మిట్లు మరియు రెసిడెన్సీ వీసాలను పొందేందుకు అవసరమైన అన్ని పత్రాలను పూర్తి చేయడానికి ప్రాసెసింగ్ సమయం దాదాపు ఒక నెల నుండి ఐదు రోజులకు తగ్గింది. ఇంటిగ్రేటెడ్ విధానంలో అవసరమైన పత్రాలు 16 నుండి ఐదుకు తగ్గుతాయని, సేవా కేంద్రాలకు వెళ్లే సంఖ్యను ఏడు నుండి రెండుకి మాత్రమే తగ్గించవచ్చని అధికారులు తెలిపారు. వర్క్ బండిల్ ప్రభుత్వ సంస్థల కోసం అన్ని విధానాలను యూనిఫైడ్ చేస్తుందని మానవ వనరులు మరియు ఎమిరటైజేషన్ మంత్రిత్వ శాఖ (మోహ్రే) వెల్లడించింది. ఇతర ఎమిరేట్స్లో అమలు చేయడానికి ముందు ఇది మొదట దుబాయ్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!







