రష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి మానవ అక్రమ రవాణా గుట్టురట్టు
- March 08, 2024
న్యూ ఢిల్లీ: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో పాల్గొనేందుకు భారత్ నుంచి యువతను అక్రమంగా పంపుతున్న ముఠా గుట్టును సీబీఐ రట్టు చేసింది. ఇందులో భాగంగా 7 నగరాల్లోని 10 ప్రాంతాల్లో సోదాలు జరిపినట్లు గురువారం దర్యాప్తు సంస్థ వెల్లడించింది. పలు వీసా కన్సల్టెన్సీ సంస్థలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపింది. పలువురిని అదుపులోకి తీసుకున్నామని, రూ.50లక్షలను సీజ్ చేశామని వివరించింది.
తాజా వార్తలు
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?
- మహమ్మారి సమయంలో జన్మించిన పిల్లలకు అడ్మిషన్లు..!!
- గల్ఫ్ పెట్రో కెమికల్ ఇండస్ట్రీస్ కంపెనీ యూనిట్ల పై దాడులు..!!









