యూఏఈలో తొలగిన ముప్పు..!
- March 11, 2024
యూఏఈ: నేషనల్ ఎమర్జెన్సీ క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (NCEMA) ప్రకారం యూఏఈలో తీవ్రమైన వాతావరణ పరిస్థితులు ముగిశాయి., అధికార యంత్రాంగం పరిస్థితిని పర్యవేక్షిస్తూనే ఉందని, అన్ని చర్యలను అమలు చేయడంతో పాటు అప్రమత్తంగా ఉందని సోషల్ మీడియా ద్వారా తెలిపింది. ఇదిలా ఉండగా నిన్న దేశవ్యాప్తంగా అస్థిర వాతావరణ పరిస్థితులు గరిష్ట స్థాయికి చేరున్నాయని, మార్చి 10న పాక్షికంగా మేఘావృతమైన పరిస్థితులు ఉన్నాయని జాతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే, కొన్ని ప్రాంతాలలో మేఘావృతమై ఉండవచ్చని, ముఖ్యంగా తూర్పు మరియు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
తాజా వార్తలు
- అమరావతి మీదుగా హైదరాబాద్-చెన్నై బుల్లెట్ ట్రైన్
- ప్రముఖ ఆలయాల పరిసరాల్లో తిరుమల తరహా నిబంధనలు: సీఎం రేవంత్
- అడ్రస్ ప్రూఫ్ లేకున్నా గ్యాస్ సిలిండర్..కేంద్రం కొత్త రూల్స్
- అమరావతి నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ఖతార్ పర్యటనకు ఇటలీ ప్రధాన మంత్రి..!!
- కువైట్ లోని పోర్ట్ కార్యకలాపాలపై అత్యవసర సమావేశం..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన కైరో చర్చలు..!!
- వరుస మోటార్సైకిళ్ల చోరీలు..ఏడుగురు అరెస్టు..!!
- శాంతి కోసం..దుబాయ్ నుండి రాస్ అల్ ఖైమా వరకు బైక్ ర్యాలీ..!!
- జెడ్డాలో ఇటలీ ప్రధానితో యువరాజు భేటీ..!!









