యూఏఈలో తొలగిన ముప్పు..!
- March 11, 2024
యూఏఈ: నేషనల్ ఎమర్జెన్సీ క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (NCEMA) ప్రకారం యూఏఈలో తీవ్రమైన వాతావరణ పరిస్థితులు ముగిశాయి., అధికార యంత్రాంగం పరిస్థితిని పర్యవేక్షిస్తూనే ఉందని, అన్ని చర్యలను అమలు చేయడంతో పాటు అప్రమత్తంగా ఉందని సోషల్ మీడియా ద్వారా తెలిపింది. ఇదిలా ఉండగా నిన్న దేశవ్యాప్తంగా అస్థిర వాతావరణ పరిస్థితులు గరిష్ట స్థాయికి చేరున్నాయని, మార్చి 10న పాక్షికంగా మేఘావృతమైన పరిస్థితులు ఉన్నాయని జాతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే, కొన్ని ప్రాంతాలలో మేఘావృతమై ఉండవచ్చని, ముఖ్యంగా తూర్పు మరియు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
తాజా వార్తలు
- దిబ్బా తీరంలో తొమ్మిది మంది అరెస్టు..!!
- కువైట్ లో మహిళను జైలుపాలు చేసిన సోషల్ మీడియాలో పోస్ట్..!!
- వేసవిలో కార్మికుల భద్రతపై వీడియో వైరల్..స్పందించిన WOQOD..!!
- సౌదీ విద్యార్థి అల్-ఖస్సిం హంతకుడికి యావజ్జీవ కారాగార శిక్ష..!!
- భారతీయ వ్యక్తిని చంపిన వ్యక్తులను అరెస్ట్ చేసిన షార్జా పోలీసులు..!!
- సెక్యూరిటీ, స్టేబిలిటీపై చర్చించిన సౌదీ, బహ్రెయిన్..!!
- డెలివరీ రైడర్ల కోసం ఎయిర్ కండిషన్డ్ విశ్రాంతి కేంద్రాలు సిద్ధం చేసిన RTA
- దోహాలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- భారత్పే అదిరిపోయే ఫీచర్..
- ఏపీ కేబినెట్ సమావేశం..అమరావతిలో ‘అమరావతి ఐ’ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్









