టీటీడీ పాలక మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు
- March 11, 2024
తిరుమల: టీటీడీ ఆలయాల అభివృద్ధి పనుల కోసం శ్రీవాణి ట్రస్టు నిధులు వినియోగించాలని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు నిర్ణయించింది. చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన తిరుమలోని అన్నమయ్య భవనంలో సోమవారం జరిగిన టీటీడీ పాలక మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
టీటీడీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే..
- స్విమ్స్ ఆస్పత్రిలో 479 నర్స్ పోస్టుల భర్తీకి ఆమోదం
- టీటీడీ కళాశాలలో హాస్టల్ గదులు కొరత లేకుండా నిర్మించాలని నిర్ణయం
- తిరుమల యాత్రికుల వసతి సముదాయంలో 10 లిఫ్టుల ఏర్పాటుకు 1.88 కోట్లు కేటాయింపు
- టీటీడీ డేటా సెంటర్ల నిర్వహణకు 12 కోట్లు కేటాయింపు
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష