కృష్ణా నది రిటైనింగ్ వాల్ ను ప్రారంభించిన సీఎం జగన్
- March 12, 2024
విజయవాడ ప్రజలకు అదిరిపోయే శుభవార్త. కృష్ణా నది రిటైనింగ్ వాల్ ను ప్రారంభించారు సీఎం జగన్. కాసేపటి క్రితమే కృష్ణా నది రిటైనింగ్ వాల్ ను ప్రారంభించారు సీఎం జగన్.
విజయవాడ కృష్ణా నది దగ్గర రూ.12.3 కోట్లతో గోడ వెంబడి ఆహ్లాదకరంగా రివర్ ఫ్రంట్ పార్కును ప్రారంభించారు సీఎం జగన్.
రూ.369.89 కోట్లతో నదిలో 2.26 కిలోమీటర్ల మేర నిర్మాణం చేపట్టింది జగన్ సర్కార్.
కృష్ణా నది రిటైనింగ్ వాల్ కారణంగా 12 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా ముంపు భయం లేదు. విజయవాడలో 80 వేల మందికి కృష్ణానది వరద నుంచి రక్షణ ఉంటుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం..
- సీఎం రేవంత్ ని కలిసిన దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాలస్ మషటైల్ బృందం
- జర్మనీ మీదుగా వెళ్లే భారతీయులకు శుభవార్త ..
- ఢిల్లీ: రెస్టారెంట్లో భారీ అగ్నిప్రమాదం..20 మంది మృతి
- భారత్కు వెళ్లే యూఏఈ ప్రయాణికులకు హెచ్చరిక..
- ఇరానియన్ దాడి నేపథ్యంలో కువైట్ విమానాశ్రయంలో అత్యవసర ప్రణాళిక అమలు..
- ఆరోగ్య పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు దుబాయ్ స్మార్ట్ మెడికల్ వీసా
- నార్వే చెస్లో ఒకే టోర్నీలో రెండుసార్లు కార్ల్సన్ను ఓడించిన ప్రజ్ఞానంద
- 2027 గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశం
- CBSE బోర్డులో భారీ మార్పులు..









