కృష్ణా నది రిటైనింగ్‌ వాల్‌ ను ప్రారంభించిన సీఎం జగన్

- March 12, 2024 , by Maagulf
కృష్ణా నది రిటైనింగ్‌ వాల్‌ ను ప్రారంభించిన సీఎం జగన్

విజయవాడ ప్రజలకు అదిరిపోయే శుభవార్త. కృష్ణా నది రిటైనింగ్‌ వాల్‌ ను ప్రారంభించారు సీఎం జగన్. కాసేపటి క్రితమే కృష్ణా నది రిటైనింగ్‌ వాల్‌ ను ప్రారంభించారు సీఎం జగన్.

విజయవాడ కృష్ణా నది దగ్గర రూ.12.3 కోట్లతో గోడ వెంబడి ఆహ్లాదకరంగా రివర్‌ ఫ్రంట్‌ పార్కును ప్రారంభించారు సీఎం జగన్.

రూ.369.89 కోట్లతో నదిలో 2.26 కిలోమీటర్ల మేర నిర్మాణం చేపట్టింది జగన్ సర్కార్.
కృష్ణా నది రిటైనింగ్‌ వాల్‌ కారణంగా 12 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా ముంపు భయం లేదు. విజయవాడలో 80 వేల మందికి కృష్ణానది వరద నుంచి రక్షణ ఉంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com