'జస్టిస్ అండ్ డిగ్నిటీ కమిటీ ఆర్గనైజేషన్' కేసు ఏప్రిల్ 18కి వాయిదా
- March 16, 2024
యూఏఈ: అబుదాబి ఫెడరల్ అప్పీల్స్ కోర్ట్లోని స్టేట్ సెక్యూరిటీ ఛాంబర్ ఉగ్రవాద 'జస్టిస్ అండ్ డిగ్నిటీ కమిటీ ఆర్గనైజేషన్'కు సంబంధించిన కేసు విచారణను ఏప్రిల్ 18కి వాయిదా వేసింది. యూఏఈ 'జస్టిస్ అండ్ డిగ్నిటీ కమిటీ' అని పిలిచే రహస్య ఉగ్రవాద సంస్థను స్థాపించి, నిర్వహిస్తున్నారని ఈ కేసులో 84 మంది నిందితులుగా ఉన్నారు. న్యాయస్థానం మూడున్నర గంటలకు పైగా వాదనలు విన్నది. నిందితుల తరఫు న్యాయవాదులు ప్రాసిక్యూషన్ సమర్పించిన అభియోగాల చెల్లుబాటును సవాలు చేశారు. తమ క్లయింట్లను నిర్దోషులుగా ప్రకటించి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అయితే, వారి వాదనలను పబ్లిక్ ప్రాసిక్యూషన్ తిప్పికొట్టింది. నిందితులపై అన్ని సాక్ష్యాలు పక్కాగా ఉన్నాయని పేర్కొన్నది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష