ఎలక్టోరల్ బాండ్ల తాజా డేటాను విడుదల చేసిన EC
- March 17, 2024
న్యూ ఢిల్లీ: ఎలక్టోరల్ బాండ్లపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) ఇచ్చిన తాజా సమాచారాన్ని ఎలక్షన్ కమిషన్ ఆదివారం తన వెబ్సైట్లో విడుదల చేసింది. సీల్ట్ కవరులో సుప్రీంకోర్టుకు సమర్పించిన వివరాలు కూడా ఆ సమాచారంలో ఉన్నాయి. రాజకీయ పార్టీలు సీల్డ్ కవర్లో సమర్పించిన ఎలక్టోరల్ బాండ్ల సమాచారాన్ని 2024 మార్చి 15న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను అనుసరించి, భారత ఎన్నికల సంఘం ఈ రోజు తన వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు ఎలక్షన్ కమిషన్ ఓ ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష