అధికారులకు సేవా పతకాలు అందజేసిన సుల్తాన్
- March 18, 2024
మస్కట్: SSF దినోత్సవం సందర్భంగా సుల్తాన్ స్పెషల్ ఫోర్స్ (SSF)కి చెందిన అనేక మంది అధికారులు, నాన్-కమిషన్డ్ ఆఫీసర్లకు సుప్రీం కమాండర్ హిస్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ సేవా పతకాలను, రాయల్ మెమోన్డేషన్ను ప్రదానం చేశారు. ప్రతి సంవత్సరం మార్చి 15న SSF దినోత్సవాన్ని జరుపుకుంటారు. అసుమూద్ గారిసన్లో జరిగిన కార్యక్రమం SSF కమాండర్ మేజర్ జనరల్ ముసల్లం మహమ్మద్ జాబూబ్ అధ్యక్షతన జరిగింది. మేజర్ జనరల్ జాబుబ్ ఉత్తమ సేవలను అందించిన సిబ్బందిని సత్కరించారు. సుప్రీమ్ కమాండర్ హిస్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ నాయకత్వంలో వారి ఉన్నత పనితీరును కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ఎఫ్ సీనియర్ అధికారులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష